ముంబై : కరోనా కట్టడి చర్యలను పక్కనపెట్టిన కాషాయ పార్టీ 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలుపొందాలనే దానిపై కసరత్తు సాగిస్తోందని శివసేన ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్�
కరోనాతో హెచ్యూ ప్రొఫెసర్ మృతి | దేశ రాజధాని ఢిల్లీలోని హిందూ కళాశాలలో పని చేస్తున్న ఓ ప్రొఫెసర్ కరోనా బారినపడి మృతి చెందారని ప్రిన్సిపాల్ డాక్టర్ అంజు శ్రీవాస్తవ పేర్కొన్నారు.
కొవిడ్ రోగులకు చికిత్సలో అవి ఎందుకూ పనికిరావు అనవసరంగా కాన్సన్ట్రేటర్లను కొనుగోలు చేయొద్దు వినియోగంలో అజాగ్రత్తతో బ్లాక్ ఫంగస్ ముప్పు నిర్దిష్ట రోగాల నుంచి కోలుకున్నాక ఇంట్లో వాడొచ్చు అది కూడా వ�
కరోనా వైరస్ కట్టడికి నగరంలో చతుర్ముఖ వ్యూహం రోగులకు పరీక్ష ఫలితం చెప్పకుండానే వైద్య సేవలు పేషెంట్ తరలింపునకు అంబులెన్స్, దవాఖానలో బెడ్ అలాట్మెంట్ ప్రక్రియ అంతా అధికారుల ఆధ్వర్యంలోనే కొవిడ్ నుంచ�
ప్రచారంకరోనా టీకాలను వేసుకున్నవారంతా రెండేండ్లలో చనిపోతారని ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ వైరాలజిస్టు, నోబెల్ బహుమతి గ్రహీత లుక్ మాంటగ్నైర్ చెప్పినట్టు ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్�
కరోనా మహమ్మారికి చరమగీతం పాడాలంటే వ్యాక్సిన్ను మించిన వజ్రాయుధం లేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రభావంతో అనేక రంగాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. లక్షలాది మంది ఉపాధి ప్రశ్నార్థకమైంది. తిరిగి తమ జ
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. మంగళవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో తనకు నెగెటివ్గా నిర్ధారణ అయినట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. ఈ వైరస్పై విజయం సాధించడానికి ధైర్యమే అతి�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. కరోనా విలయానికి కేంద్ర ప