రాష్ట్రంలో రెండువారాలుగా కేసులు తగ్గుముఖం జ్వరసర్వేతో గ్రామాల్లో పాజిటివిటీ పరార్ పోస్ట్ కొవిడ్ సమస్యలు, బ్లాక్ ఫంగస్పై ప్రత్యేక దృష్టి మొదటిదశలో 7.75 లక్షల మంది సూపర్స్ప్రెడర్స్కు టీకా జిల్లాల�
ఒక్క డోస్ ధర రూ.59 వేలు సిప్లా సహకారం తొలిసారి యశోద దవాఖానలో కరోనా రోగులకు ఉపశమనం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తొలిసారిగా కరోనాకు సంబంధించి ‘క్యాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్’ యాం�
లాక్డౌన్లో పెరిగిన గృహహింస డయల్ 100కు ఫిర్యాదుల వెల్లువ 13 రోజుల్లోనే 7,679 ఫిర్యాదులు హైదరాబాద్, మే 25, (నమస్తే తెలంగాణ): లాక్డౌన్తో మహిళలపై వేధింపులు మరింత పెరిగాయి. ఉదయం 10 దాటాక అనుమతి ఉంటే, అదీ సరైన కారణం �
రోగి తుమ్మినా, దగ్గినా వైరస్ వ్యాప్తి 10 మీటర్ల దూరం నియమం మేలు కొవిడ్-19 మార్గదర్శకాల్లో కేంద్రం సవరణలు ఇండ్లల్లో వెంటిలేషన్ ఉండేలా చూడాలని సూచన న్యూఢిల్లీ, మే 26: గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని
కరోనా విపత్తు సమయంలో ఆక్సిజన్ కొరత తీర్చడానికి సీనియర్ నటుడు చిరంజీవి ఓ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్�
3 రోజులు ఎన్ఫీల్డ్ యూనిట్ల మూత.. ఎందుకంటే?!
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ మూడు రోజుల పాటు తమిళనాడులోని మూడు ప్రొడక్షన్ ....
హైదరాబాద్ , మే 26:కమ్యూనిటీల పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ సంగారెడ్డిలో ఉన్న ఏబీ ఇన్బెవ్ ఇండియా క్రౌన్ అండ్ చార్మినార్ బ్రూవరీస్ కోవిడ్-19తో ప్రభావితమైన చుట్టు పక్కల కమ్యూనిటీలకు అవసరమైన నిత్యా�
హైదరాబాద్ : ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్త జర్నలిస్టులకు ప్రత్యేక కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు సమాచార, ప్రజాసంబంధాల కమిషనర్ అరవింద్ కుమార్ తెలిపారు. సంబంధిత వ్యాక్సిన కేం�
వరంగల్ అర్బన్ : ట్రై సిటీ పరిధిలో ఇకపై లాక్డౌన్ సమయాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లఘించిన వారిని గుర్తించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో జాప్యం లేకుంటే సెకండ్ వేవ్ వ్యాప్తి ఈ స్థాయిలో ఉండేది కా
లక్నో : కరోనా నుంచి కోలుకున్న రోగులు పోస్ట్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతుంటే వారికి దవాఖానల్లో ఉచిత చికిత్స అందించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్ వచ్�