అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. మంగళవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో తనకు నెగెటివ్గా నిర్ధారణ అయినట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. ఈ వైరస్పై విజయం సాధించడానికి ధైర్యమే అతి�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. కరోనా విలయానికి కేంద్ర ప
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తుండటంతో దీని కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో కీలకమైన యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్ కు సంబ�
హైదరాబాద్ : ఐటీ సంస్థ వర్చుసా కార్పొరేషన్ తన హైదరాబాద్ క్యాంపస్లో కొవిడ్-19 ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. సంస్థ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, వర్చుసా వినియోగదారుల సేవల నిమిత్తం ఈ సౌకర్యాన్�
హైదరాబాద్ : 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేష�
గువహటి : కొవిడ్-19 పరీక్షలను తప్పించుకునేందుకు అసోంలోని జాగిరోడ్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 500 మంది ప్రయాణీకులు పారిపోయారు. కన్యాకుమారి-దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్ నుంచి దిగిన ప్రయాణీకుల�
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1.96లక్షల కేసులు | దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు మూడు లక్షల వరకు నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా రెండులక్షలకు దిగువన నమోదయ్యాయి. కరోనా మరణ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 3,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 21 మంది చనిపోయారు. 4,693 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అ�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అ�
భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్కు కరోనా సోకడంతో మొదట చండీగఢ్లోని తన ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నాడు. ముందు జాగ్రత్త చర్యగా 91 ఏళ్ల స్ర్పింటర్ మిల్కా సింగ్ను సోమవారం ఆస్పత్రికి తరలించినట్లు అతని కుమారుడ�