న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తుండటంతో దీని కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో కీలకమైన యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్ కు సంబ�
హైదరాబాద్ : ఐటీ సంస్థ వర్చుసా కార్పొరేషన్ తన హైదరాబాద్ క్యాంపస్లో కొవిడ్-19 ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. సంస్థ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, వర్చుసా వినియోగదారుల సేవల నిమిత్తం ఈ సౌకర్యాన్�
హైదరాబాద్ : 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేష�
గువహటి : కొవిడ్-19 పరీక్షలను తప్పించుకునేందుకు అసోంలోని జాగిరోడ్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 500 మంది ప్రయాణీకులు పారిపోయారు. కన్యాకుమారి-దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్ నుంచి దిగిన ప్రయాణీకుల�
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1.96లక్షల కేసులు | దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు మూడు లక్షల వరకు నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా రెండులక్షలకు దిగువన నమోదయ్యాయి. కరోనా మరణ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 3,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 21 మంది చనిపోయారు. 4,693 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అ�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అ�
భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్కు కరోనా సోకడంతో మొదట చండీగఢ్లోని తన ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నాడు. ముందు జాగ్రత్త చర్యగా 91 ఏళ్ల స్ర్పింటర్ మిల్కా సింగ్ను సోమవారం ఆస్పత్రికి తరలించినట్లు అతని కుమారుడ�
జెనీవా: ప్రతి దేశంలో జనాభాలో 10 శాతం మందికి కొవిడ్-19 టీకాలు వేసేలా ప్రపంచవ్యాప్త కృషి జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సోమవారం పిలుపునిచ్చారు. యూఎన్ హెల్త్ ఏజెన్సీ ప్రధాన వార్షిక అసెంబ
ఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇప్పటికే 1.80 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వీటికి తోడు రానున్న మూడు రోజుల్లో మరో 48 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లను రాష్ట్రాలు అందుకోన�