హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 2,242 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 19 మంది మరణించారు. 4,693 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అ�
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్ | దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజులు లాక్డౌన్ పొడగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
దేశంలో మూడు లక్షలకు చేరువలో కరోనా మరణాలు | రోనా మరణ మృదంగం మోగిస్తున్నది. దేశంలో కరోనా మరణాలు మూడులక్షలకు చేరువయ్యాయి. రోజువారీ కరోనా కేసులు మొన్నటి వరకూ రోజుకు 4 లక్షలకుపైగా నమోదవగా.. ప్రస్తుతం మూడు లక్షల�
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు? | ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితి కాస్త మెరుగుతుపడుతున్నా.. ప్రభుత్వం మరో వారం లాక్డౌన్ పొడగించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
అత్యధికంగా నిజామాబాద్, నల్లగొండలో సేకరణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్టు పౌర�
బెంగళూరు, మే 22: జార్ఖండ్ నుంచి కర్ణాటకకు చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలును మహిళా డ్రైవర్ (లోకోపైలెట్) నడిపారు. ఆరుబోగీలున్న ఈ రైలును టాటానగర్ నుంచి 120 మెట్రిక్ టన్నుల ద్రవ మెడికల్ ఆక్సిజన్ (ఎ�
మెరుగైన వైద్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు ఈఎన్టీలో మరో 30 పడకల ఏర్పాటు ఇంజెక్షన్ల పంపిణీకి పకడ్బందీ చర్యలు హైదరాబాద్/ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్:
న్యూఢిల్లీ: ఫిఫా ప్రపంచకప్(2022), ఆసియా కప్(2023) అర్హత మ్యాచ్ల కోసం దోహాకు చేరుకున్న భారత ఫుట్బాల్ జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. గత బుధవారం దోహాకు చేరుకున్న సునీల్ ఛెత్రీ సారథ్యంలోని టీమ్ఇండియా సభ�
కరోనా బాధితులకు అండగా ఎందరో ముందడుగు వేస్తున్నారు. శక్తికి మించి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా యువభారతం కృషి అపారమైనది. ఢిల్లీకి చెందిన 19 ఏండ్ల దివ్యాన్షి కరోనా కాలంలో నలుగురికి అండగా ని�
కరోనా కాలంలో కుదేలైపోయిన రంగాల్లో హోటల్ బిజినెస్ ఒకటి. తినేవాళ్లు రాక వ్యాపారం తాలింపు లేని పప్పులా తయారైంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఐస్ల్యాండ్ రెస్టారెంట్ వ్యాపారి నరేశ్ మాత్రం ఆయ
న్యూఢిల్లీ : కొవిడ్-19తో పోరాడలేని కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేసిన వారిపై విరుచుకుపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ లో కొవిడ్ మరణా