న్యూఢిల్లీ : బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స కోసం వాడే యాంటీ ఫంగల్ డ్రగ్ యాంపోటెరిసిన్-బీ ఉత్పత్తిని ముమ్మరం చేసేందుకు చర్యలు చేపట్టామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఈ మందు ఉత్పత�
వరంగల్ అర్బన్ : జిల్లాల్లో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని
ఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం అమెరికా బయల్దేరి వెళ్లనున్నారు. అమెరికన్ కంపెనీల నుండి కొవిడ్-19 వ్యాక్సిన్ల సేకరణ, అదేవింగా కలిసి ఉత్పత్తి �
మహమ్మారికి 329 మంది వైద్యుల బలి | కరోనా మహమ్మారి రెండో దశలో భారీగా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 329 మంది వైద్యులు కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది.
నయా పైసా ఖర్చులేని నాణ్యమైన చికిత్స మేమున్నామని ధైర్యం చెప్తున్న వైద్యులు కన్నోళ్ల లెక్క చూస్తున్న నర్సులు, సిబ్బంది నిరంతర పర్యవేక్షణ, 24 గంటల సేవలు అందుబాటులో ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుకే కరోనా నుంచ�
25 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనున్న రెడ్డీస్ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): స్పుత్నిక్- వీ టీకాను వచ్చేనెల రెండోవారం లో ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్టు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. మొత్తం 25 కోట్ల డోసు�
నిత్యం జీహెచ్ఎంసీ ద్వారా 59వేల మందికి బువ్వ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): ఆపత్కాలంలో అన్నార్తులకు జీహెచ్ఎంసీ అండగా నిలబడుతున్నది. లాక్డౌన్ పరిస్థితుల్లో నిరాశ్రయులు, నిరుపేదలు, పలు దవా�
కరోనా సెల్ఫ్ టెస్ట్ కిట్ వచ్చేస్తున్నది పుణె కంపెనీ మైల్యాబ్ తయారీ కొవిసెల్ఫ్ పేరిట త్వరలో మార్కెట్లోకి సులువుగా, సొంతంగా ఇంట్లోనే పరీక్ష 15 నిమిషాల్లో ఫలితం వెల్లడి కిట్కు ఐసీఎంఆర్ ఆమోదం దేశంలో
రాష్ట్రాలకు కేంద్రం సూచన చికిత్సకు ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పాటించాలని వెల్లడి న్యూఢిల్లీ, మే 20: దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని అంటువ్యాధుల చట్టం, 1897 కింద పరిగణించాలని రాష్ర్�
గదిలో గాలిని బంధిస్తే అక్కడక్కడే వైరస్ వ్యాప్తి వెంటిలేషన్ అనేది ఇప్పుడు సామాజిక రక్షణ వ్యవస్థ కరోనా రోగి నుంచి 10 మీటర్ల వరకు వైరస్ రక్షణకు డబుల్ మాస్కు, భౌతిక దూరం తప్పనిసరి కేంద్రం కొత్త మార్గదర్శ�