రాయ్ పూర్ : రాష్ట్రాల ప్రమేయం లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని చత్తీస్ ఘడ్ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ కోరారు. వ్యాక్సిన్ల కొనుగోలుకు రాష్ట్రా
న్యూఢిల్లీ : బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స కోసం వాడే యాంటీ ఫంగల్ డ్రగ్ యాంపోటెరిసిన్-బీ ఉత్పత్తిని ముమ్మరం చేసేందుకు చర్యలు చేపట్టామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఈ మందు ఉత్పత�
వరంగల్ అర్బన్ : జిల్లాల్లో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని
ఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం అమెరికా బయల్దేరి వెళ్లనున్నారు. అమెరికన్ కంపెనీల నుండి కొవిడ్-19 వ్యాక్సిన్ల సేకరణ, అదేవింగా కలిసి ఉత్పత్తి �
మహమ్మారికి 329 మంది వైద్యుల బలి | కరోనా మహమ్మారి రెండో దశలో భారీగా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 329 మంది వైద్యులు కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది.
నయా పైసా ఖర్చులేని నాణ్యమైన చికిత్స మేమున్నామని ధైర్యం చెప్తున్న వైద్యులు కన్నోళ్ల లెక్క చూస్తున్న నర్సులు, సిబ్బంది నిరంతర పర్యవేక్షణ, 24 గంటల సేవలు అందుబాటులో ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుకే కరోనా నుంచ�
25 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనున్న రెడ్డీస్ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): స్పుత్నిక్- వీ టీకాను వచ్చేనెల రెండోవారం లో ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్టు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. మొత్తం 25 కోట్ల డోసు�
నిత్యం జీహెచ్ఎంసీ ద్వారా 59వేల మందికి బువ్వ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): ఆపత్కాలంలో అన్నార్తులకు జీహెచ్ఎంసీ అండగా నిలబడుతున్నది. లాక్డౌన్ పరిస్థితుల్లో నిరాశ్రయులు, నిరుపేదలు, పలు దవా�