దేశంలో కొరత నేపథ్యంలో నిర్ణయం కొవిన్లో 6.5 కోట్ల మంది నమోదు వీరిలో 70 లక్షలమందికి లభించిన టీకా 21 కోట్ల టీకాల కోసం గ్లోబల్ టెండర్లు జారీ చేసిన 9 రాష్ట్రాలు న్యూఢిల్లీ, మే 20: దేశవ్యాప్తంగా 45 ఏండ్లు పైబడిన వారిక�
ఆదిలాబాద్ రిమ్స్లో పండంటి బిడ్డతో కనిపిస్తున్న ఈ బాలింత పేరు నందిని. మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకా మాండ్వికి చెందిన ఈమెను మూడ్రోజుల కిందట ప్రసవ వేదనతో రిమ్స్కు తీసుకొచ్చారు. వైద్యులు వెంటనే చికిత్
రేణు దేశాయ్ ఆగ్రహం.. ఎందుకంటే?!
సినీ నటి రేణు దేశాయ్ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కొవిడ్ సాయం కోసం తన మెసేజీకి స్పందన లేదని ఒకింత ఆగ్రహంగా రెండో ..
వరంగల్ అర్బన్ : కరోనా బాధితులకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం అన్నీ విధాల కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న కరోన
ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోతుండగా వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. పెంపుడు జంతువులు సైతం మహమ్మారి ప్రభావంతో మూగగా రో�
చండీఘడ్ : కొవిడ్-19తో తల్లితండ్రులు ఇద్దరినీ కోల్పోయిన సంతానానికి సామాజిక భద్రత ఫించన్ కింద నెలకు రూ 1500తో పాటు ఉచిత రేషన్ అందచేయనున్నట్టు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. తల్లితండ్రులను పోగ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 3,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో 23 మంది మరణించారు. 4,826 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు
కొవిడ్-19 ఆంక్షలు: బ్యాంకింగ్ పని వేళలు కుదింపు!
కొవిడ్-19 రెండో వేవ్ ఉధ్రుతంగా సాగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. తదనుగుణంగా...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 22,610 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కొవిడ్-19తో 114 మంది చనిపోయారు. వ్యాధి నుండి 23,098 మంది కోలుకుని
హైదరాబాద్ : కొవిడ్తో ఇబ్బందుల్లో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ సభ్యురాలు, హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్రికెటర్ స్రవంతి నాయుడుకు భారత హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు అండ�
చెన్నై : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో తమిళనాడు ప్రభుత్వం ప్రైవేట్ లేబొరేటరీలు నిర్వహించే ఆర్టీపీసీఆర్ పరీక్షకు వసూలు చేసే చార్జీని రూ 900కు తగ్గించింది. తమిళనాడులో ఇప్పటివరకూ ఏడు బ్లాక్ ఫంగ