కరోనా సెల్ఫ్ టెస్ట్ కిట్ వచ్చేస్తున్నది పుణె కంపెనీ మైల్యాబ్ తయారీ కొవిసెల్ఫ్ పేరిట త్వరలో మార్కెట్లోకి సులువుగా, సొంతంగా ఇంట్లోనే పరీక్ష 15 నిమిషాల్లో ఫలితం వెల్లడి కిట్కు ఐసీఎంఆర్ ఆమోదం దేశంలో
రాష్ట్రాలకు కేంద్రం సూచన చికిత్సకు ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పాటించాలని వెల్లడి న్యూఢిల్లీ, మే 20: దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని అంటువ్యాధుల చట్టం, 1897 కింద పరిగణించాలని రాష్ర్�
గదిలో గాలిని బంధిస్తే అక్కడక్కడే వైరస్ వ్యాప్తి వెంటిలేషన్ అనేది ఇప్పుడు సామాజిక రక్షణ వ్యవస్థ కరోనా రోగి నుంచి 10 మీటర్ల వరకు వైరస్ రక్షణకు డబుల్ మాస్కు, భౌతిక దూరం తప్పనిసరి కేంద్రం కొత్త మార్గదర్శ�
దేశంలో కొరత నేపథ్యంలో నిర్ణయం కొవిన్లో 6.5 కోట్ల మంది నమోదు వీరిలో 70 లక్షలమందికి లభించిన టీకా 21 కోట్ల టీకాల కోసం గ్లోబల్ టెండర్లు జారీ చేసిన 9 రాష్ట్రాలు న్యూఢిల్లీ, మే 20: దేశవ్యాప్తంగా 45 ఏండ్లు పైబడిన వారిక�
ఆదిలాబాద్ రిమ్స్లో పండంటి బిడ్డతో కనిపిస్తున్న ఈ బాలింత పేరు నందిని. మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకా మాండ్వికి చెందిన ఈమెను మూడ్రోజుల కిందట ప్రసవ వేదనతో రిమ్స్కు తీసుకొచ్చారు. వైద్యులు వెంటనే చికిత్
రేణు దేశాయ్ ఆగ్రహం.. ఎందుకంటే?!
సినీ నటి రేణు దేశాయ్ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కొవిడ్ సాయం కోసం తన మెసేజీకి స్పందన లేదని ఒకింత ఆగ్రహంగా రెండో ..
వరంగల్ అర్బన్ : కరోనా బాధితులకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం అన్నీ విధాల కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న కరోన
ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోతుండగా వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. పెంపుడు జంతువులు సైతం మహమ్మారి ప్రభావంతో మూగగా రో�
చండీఘడ్ : కొవిడ్-19తో తల్లితండ్రులు ఇద్దరినీ కోల్పోయిన సంతానానికి సామాజిక భద్రత ఫించన్ కింద నెలకు రూ 1500తో పాటు ఉచిత రేషన్ అందచేయనున్నట్టు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. తల్లితండ్రులను పోగ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 3,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో 23 మంది మరణించారు. 4,826 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు
కొవిడ్-19 ఆంక్షలు: బ్యాంకింగ్ పని వేళలు కుదింపు!
కొవిడ్-19 రెండో వేవ్ ఉధ్రుతంగా సాగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. తదనుగుణంగా...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 22,610 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కొవిడ్-19తో 114 మంది చనిపోయారు. వ్యాధి నుండి 23,098 మంది కోలుకుని