Singapore minister tweet: సింగపూర్లో ప్రమాదకరమైన కొవిడ్-19 వేరియంట్ ఉందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ట్వీట్పై సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్
న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో అత్యధికంగా భారత్ లో 20 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు సైతం 13.31 శాతానిక�
చండీఘడ్ : కరోనా మహమ్మారితో చనిపోయిన వారి దహన సంస్కారాలకు బంధుమిత్రులే దూరంగా ఉంటున్న రోజుల్లో హిసార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఏకంగా 300 మందికి పైగా కొవిడ్ బాధితుల అంత్యక్రియలకు సేవలంద�
మినహాయింపులతో ప్రయోజనాలు అటు బిల్డర్లు, ఇటు కార్మికులు హ్యాపీ 12 లక్షల మంది కార్మికులకు లబ్ధి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): నిర్మాణ రంగానికి ప్రభుత్వం మరోమారు అండగా నిలిచింది. కరోనా ఆపత్కాల �
కరోనా వల్ల కన్నుమూత న్యూఢిల్లీ: భారత మహిళా జట్టులోని మరో క్రికెటర్కు కరోనా వైరస్ అపార వేదన మిగిల్చింది. ప్రియా పునియా తల్లి ప్రమాదకర వైరస్తో పోరాడుతూ మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో
న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో కరోనా వైరస్ బారిన పడిన టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహా మహమ్మారి నుంచి కోలుకున్నాడు. వచ్చే నెలలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైన�
కరోనా బాధితురాలికి గాంధీలో చికిత్స.. ఆరోగ్యంగా ఇంటికి.. సీసీసీ నస్పూర్, మే 18: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేసిన సాయం ఓ వృద్ధురాలికి ఊపిరిపోసింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సీతారాంపల్లికి చెందిన పొనగంటి మ
వైద్య విభాగంలో పనిచేస్తున్నవారే సభ్యులు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): కరోనాతో ప్రజలు విలవిల్లాడుతుంటే.. మరోవైపు చికిత్సకు ఉపయోగించే మందులను బ్లాక్లో విక్రయిస్తూ, మెడికల్ మాఫియా చెలరేగి�