న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో కరోనా వైరస్ బారిన పడిన టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహా మహమ్మారి నుంచి కోలుకున్నాడు. వచ్చే నెలలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైన�
కరోనా బాధితురాలికి గాంధీలో చికిత్స.. ఆరోగ్యంగా ఇంటికి.. సీసీసీ నస్పూర్, మే 18: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేసిన సాయం ఓ వృద్ధురాలికి ఊపిరిపోసింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సీతారాంపల్లికి చెందిన పొనగంటి మ
వైద్య విభాగంలో పనిచేస్తున్నవారే సభ్యులు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): కరోనాతో ప్రజలు విలవిల్లాడుతుంటే.. మరోవైపు చికిత్సకు ఉపయోగించే మందులను బ్లాక్లో విక్రయిస్తూ, మెడికల్ మాఫియా చెలరేగి�
మహబూబ్నగర్ : కొవిడ్ నుంచి కోలుకున్న మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావును మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ�
వనపర్తి : పస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వనపర్తి జిల్లా ప్రభుత్వ అసుపత్రికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను అందించింది. ఇండియా ఆటా అడ్వైజర్ సీనియర్ నటుడు లోహిత�
ఢిల్లీ : దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదని కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనవల్లా అన్నారు. భారత్లో వ్యాక్సినేషన్పై సీరం సంస్థ మంగళవార�
న్యూఢిల్లీ : తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకే కాషాయ పార్టీ నకిలీ టూల్ కిట్ ను ముందుకు తెస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కొవిడ్-19 వ్యాప్తితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం చేయాల్సిన స
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో దేశ రాజధానిలోని జీబీ రోడ్ సెక్స్ వర్కర్లు మరోసారి నిరాశ్రయులయ్యారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వారికి పలు స్వచ్ఛంద సంస్�
ఢిల్లీ : కొవిడ్ మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న తన ఆస్పత్రుల కోసం 86 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు భారతీయ రైల్వే మంగళవారం తెలిపింది. అదేవిధంగా కరోనా వైరస్ సోకిన రో
బెంగళూర్ : కరోనా హాట్ స్పాట్ గా మారి నగర ప్రజలకు కంటికి మీద కునుకులేకుండా చేసిన మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టడం ఊరట ఇస్తోంది. కేసుల సంఖ్య తగ్గడంతో దవాఖానల్లో చేరే వారి సంఖ్య పడిపోవడం
హైదరాబాద్ : పదో తరగతి మార్కుల లెక్కింపు, బోర్డుకు సమర్పించే గడువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మంగళవారం పొడిగించింది. గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెల