మహబూబ్నగర్ : కొవిడ్ నుంచి కోలుకున్న మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావును మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ�
వనపర్తి : పస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వనపర్తి జిల్లా ప్రభుత్వ అసుపత్రికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను అందించింది. ఇండియా ఆటా అడ్వైజర్ సీనియర్ నటుడు లోహిత�
ఢిల్లీ : దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదని కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనవల్లా అన్నారు. భారత్లో వ్యాక్సినేషన్పై సీరం సంస్థ మంగళవార�
న్యూఢిల్లీ : తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకే కాషాయ పార్టీ నకిలీ టూల్ కిట్ ను ముందుకు తెస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కొవిడ్-19 వ్యాప్తితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం చేయాల్సిన స
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో దేశ రాజధానిలోని జీబీ రోడ్ సెక్స్ వర్కర్లు మరోసారి నిరాశ్రయులయ్యారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వారికి పలు స్వచ్ఛంద సంస్�
ఢిల్లీ : కొవిడ్ మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న తన ఆస్పత్రుల కోసం 86 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు భారతీయ రైల్వే మంగళవారం తెలిపింది. అదేవిధంగా కరోనా వైరస్ సోకిన రో
బెంగళూర్ : కరోనా హాట్ స్పాట్ గా మారి నగర ప్రజలకు కంటికి మీద కునుకులేకుండా చేసిన మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టడం ఊరట ఇస్తోంది. కేసుల సంఖ్య తగ్గడంతో దవాఖానల్లో చేరే వారి సంఖ్య పడిపోవడం
హైదరాబాద్ : పదో తరగతి మార్కుల లెక్కింపు, బోర్డుకు సమర్పించే గడువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మంగళవారం పొడిగించింది. గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెల
ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వం మానసిక రోగులకు ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండానే బుధవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టనుంది. ఈ రోగులకు గుర్తింపు పత్రాలతో నిమిత్తం లేకుండా వ్యాక్సి�
PM Modi on Covid: కొవిడ్-19పై మన పోరాటం ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడేలా ఉండాలని, గత ఏడాది కాలంగా జరిగిన ప్రతి సమావేశంలో తాను ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నానని