ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే కేసుల గుర్తింపు, చికిత్స హోం ఐసొలేషన్ లేనివారి కోసం 30 పడకల కొవిడ్ సెంటర్ కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను ఎల్లప్పుడూ కొనసాగించాలి గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ కట్టడికి �
వైరస్ సోకిన 2 నుంచి 4 వారాల్లో ఉత్పత్తి కొత్త వేరియంట్లను అడ్డుకోవడంలో బలహీనం వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): కరోనా బారినపడి కోలుకున్నవారిలో ఏర్పడే ప్రతిరక్షకాలు 6 నుంచి 8
న్యూఢిల్లీ, మే 16: ఆర్టీపీసీఆర్ పరీక్షలలో నెగిటివ్ వచ్చినా శరీరంలో కరోనా లక్షణాలు కనిపిస్తే మరోసారి టెస్టు చేయించుకోవాలని ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తెలిపిం�
హైదరాబాద్ : ఊపిరితిత్తులను క్రియాశీలం చేస్తూ మన ఊపిరికి ఆయుష్షును పోద్దామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో మంత్రి హరీశ్ చేసిన ఊపిరితిత్తుల వ్యాయామం వీడియో
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లోకొత్తగా 34,389 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరో 974 మంది కరోనా వల్లప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజు వ్యవధిలోనే 59,318 మంది కోలుకున�
పరిమళించిన మానవత్వం: అంబులెన్స్ డ్రైవర్గా ఎన్నారై
కొవిడ్-19 రోగులు, వారి కుటుంబాల బాధలు చూసి యువ ఎన్నారై చలించిపోయారు.. వారిని ఆదుకునేందుకు............
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన కఠిన నియంత్రణలు, మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారి నుంచి 25 రోజుల్లో ఏకంగా రూ 11.44 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు ఢిల్లీ పోలీస�
కొవిడ్-19 రోగి కుటుంబంపై కాల్పులు?!|
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. కొవిడ్-19 రోగికి చికిత్స వివరాలడిగిన అటెండెంట్ మీద డాక్టర్ సోదరుడు కాల్పులు...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 24,171 మంది కరోనా బారిన పడగా కొవిడ్-19తో 101 మంది మరణించారు. కాగా 21,101 మం�
వరంగల్ రూరల్ : నర్సంపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో రాబోయే రెండు రోజుల్లో మరో 20 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి రానున్నాయి. కొవిడ్-19 రోగులకు అత్యవసర చికిత్స అందించేందుకు ఈ మేర
ఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 1.84 కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయిని వీటికి తోడు మరో మూడు రోజుల్లో 51 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు అందుకోనున్నట�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరతపై కాంగ్రెస్ నేత పీ చిదంబరం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రోజూ వ్యాక్సిన్లు ఇచ్చే సంఖ్య తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రభు�