వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లు ఒక్కొక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్,
హైదరాబాద్ : కరోనా బాధితులకు, ఈ మహమ్మారితో చిన్నాభిన్నమైన కుటుంబాలలో అవసరమైన వారికి ఆహారాన్ని అందించే మహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ పోలీస్శాఖ శనివారం ప్రారంభించింది. ముఖ్యంగా కొవిడ్తో పలువురు ఐసోలే�
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ రాజధానిలో విధించిన సంపూర్ణ లాక్డౌన్ ను ఎత్తివేయాలని నేషనల్ ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎన్డీటీఏ) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కోరుతూ లేఖ రాసింది. కఠిన
సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో హోం ఐసోలేషన్లో ఉన్న రోగులకు సోమవారం నుండి ఉచిత ఆహార పొట్లాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంత రావు తెలిపారు. ఈ నేపథ్యంలో రోజూ మధ్య
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంగ్లాండ్ పర్యటన కోసం ఆటగాళ్లు,
కరీంనగర్ : కొవిడ్-19పై పోరాటంలో మాల్యాల మండలానికి చెందిన దమ్మయపేట దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో గ్రామంలో
కొచ్చి : కొవిడ్-19 తీవ్ర ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న మహిళపై ఓ వ్యక్తి అసభ్యంగా వ్యవహరించిన ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎంఆర్ఐ సెంటర్ కు రోగిని తరలిస్తుండగా బ
గంగోత్రి ఆలయ ద్వారాలు | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ శ్రేణుల్లో ప్రముఖ ఆలయమైన గంగోత్రి ఆలయం తెరుచుకుంది. కొవిడ్ నేపథ్యంలో తలుపులు తెరిచే వేడుకను శనివారం ఉదయం నిరాడంబరంగా నిర్వహించారు.
దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల్లో కేవలం 10 రాష్ట్రాల్లో నమోదైన కేస�