కరోనా సంబంధిత సమస్యలతో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూత | మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) ఆదివారం కన్నుమూశారు. కరోనా, సైటోమెగలో వైరస్పై 23 రోజుల పాటు చేసిన సుదీ
కొవిడ్ నియంత్రణకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో సింగరేణి కార్మికులను యాజమాన్యం కంటికి రెప్పలా కాపాడుకునేలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌ�
ఫస్ట్ వేవ్లోనే కేరళకు హైవేను మూసేసిన కర్ణాటక కరోనా రోగులను రానివ్వబోమని స్పష్టీకరణ కుదరదన్న కేరళ హైకోర్టు.. సుప్రీంకు కర్ణాటక కేంద్రం సమక్షంలో రాజీ చేసుకోవాలన్న సుప్రీం కరోనాలేని ఇతర రోగుల రాకకే కర్�
న్యూఢిల్లీ, మే 15: కార్ల తయారీలో రెండో అతిపెద్ద సంస్థ హ్యుందాయ్ కూడా వారంటీ, ఉచిత సేవల గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత�
రాష్ట్ర ప్రభుత్వాలకు మోదీ సూచన వైరస్ను స్థానికంగానే కట్టడి చేయాలి ఆశ, అంగన్వాడీ సేవలు వాడుకోవాలి ఉన్నతాధికారులకు కేంద్ర ం ఆదేశాలు గ్రామాల్లో వ్యాప్తిపై ప్రధానమంత్రి సమీక్ష 12 రోజుల కిందే తెలంగాణలో మొ�
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ న్యూఢిల్లీ, మే 15: దేశంలో జూలై మాసాంతం నాటికి 51.6 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేయిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, గుజరా�
పుల్లటి మజ్జిగతో పోషకాలు పుష్కలం.. మేలు చేసే బ్యాక్టీరియాతో అనేక లాభాలు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): ‘పెద్దల మాట.. సద్దన్నం మూట’.. ఈ మాట తాతల నాటిది. సద్దన్నం ప్రాధాన్యం ఎంత గొప్పదో సూచించేది. �
నిరంతరాయంగా విద్యుత్తు సరఫరాకు ఏర్పాట్లు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేలా జనరేటర్లు రోజంతా ఉపయోగపడేలా సౌర విద్యుత్ ఉత్పత్తి గాంధీ, టిమ్స్, నిమ్స్లో ప్రత్యేక కంట్రోల్ రూంలు సరఫరాలో అంతరాయం రాకుం�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొర్రూరు, మే 15 : కొవిడ్ లక్షణాలతో బాధపడే వారికి పక్కా ప్రణాళికతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. శనివారం మహబూబాబాద
మెండోరా/ ఏర్గట్ల, మే 15: జ్వర సర్వేను పకడ్బందీగా చేపట్టాలని రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్తోపాటు మెండోరా మండలంలోని పలు గ
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని వారాలుగా ప్రతిరోజూ 30వేలకుపైనే కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 34,848 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలో 59,073 మ
హైదరాబాద్ : కరోనా మహమ్మారి సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి పోలీసులు సమాజానికి ఏదో రూపంలో సేవ చేస్తూనే ఉన్నారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. శనివారం ప్రాణ వాయు సేవ, ప్లా�