దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల్లో కేవలం 10 రాష్ట్రాల్లో నమోదైన కేస�
ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తున్న కరోనా ( Corona virus ) మహమ్మారి విషయంలో తొలి నుంచి గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటివరకూ సృష్టించిన గందరగోళం చూద్దాం.
న్యూఢిల్లీ : దదదేశ రాజధానిని వణికించిన కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రవాల్ అన్నారు. ఢిల్లీలో చాలా రోజుల పాటు పదివేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుం
టీకాల్లో ‘ఇండియా ఫస్ట్’ విధానం ఏమైంది : కాంగ్రెస్ నేత | కరోనాకు వ్యతిరేకంగా టీకాలు వేయడంలో ‘ఇండియా ఫస్ట్’ విధానాన్ని ఎందుకు అవలంభించలేదని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత శక్తిసిన్హ్ గోహిల్ ప�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 3.4 లక్షలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 3.26 లక్షలకు తగ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు.
తీవ్ర ఒత్తిడిలో తెలంగాణ వైద్య వ్యవస్థ, సిబ్బంది భారీ ఎత్తున ఐదు రాష్ర్టాల నుంచి తరలివస్తున్న కరోనా రోగులు వారితోనే నిండిపోయిన సగం పడకలు.. ఇక్కడి బాధితులకు ఇక్కట్లు! కట్టడిలేకుంటే వ్యవస్థ కుప్పకూలే ప్రమా
నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే లోపలికి అనుమతి కరోనా పాజిటివ్ అని తేలితే వెంటనే వెనక్కి గతనెల నుంచే కఠినంగా ఆంక్షల అమలు హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్వేవ్ దేశం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున�
దేవరకొండ/త్రిపురారం, మే 14 : నల్లగొండ జిల్లాలో శుక్రవారం కరోనాతో ముగ్గురు మృతిచెందారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కాగా, ఒకరు సర్పంచ్. దేవరకొండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు యాదగిరి (54), పెద్దఅడిశర్లపల్�
హైదరాబాద్ : కొవిడ్ టీకా డ్రైవ్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ కారణంగా రిటైర్�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 4,305 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 29 మంది చనిపోయారు. నూతన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,20,709కి చేరిం