ఇతర రాష్ర్టాల బాధితుల చికిత్సకు మార్గదర్శకాలు అనుమతుల జారీకి కంట్రోల్ రూమ్ ఏర్పాటు హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారికి చిక్కి ప్రాణభయంతో వైద్యం కోసం మన రాష్ర్టానికి వస్తున్న రోగులకు ప్ర
కొవిషీల్డ్ డోసుల వ్యవధి పెంపు.. కొవాగ్జిన్ విషయంలో మార్పులేదు కేంద్రకమిటీ సిఫారసులకు ఆమోదం ఇది సైన్స్ ఆధారిత నిర్ణయం.. ఆరోగ్య సమస్యలుండవు: వీకే పాల్ గర్భవతులు, పాలిచ్చే తల్లులూ టీకా తీసుకోవచ్చని చెప�
ఒకే ఇంట్లో రోజుల వ్యవధిలోనే ఇద్దరుముగ్గురు కరోనాకు బలి కన్నబిడ్డలకే కన్నవారితో కొరివి పెట్టిస్తున్న మహమ్మారి నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 13: ఏడ్చిఏడ్చి కన్నీళ్లింకిపోతున్నాయి. ఒకరి పెద్ద ఖర్మ ముగియక�
4,693 మందికి పాజిటివ్ హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డిశ్చార్జీలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 6,876 మంది కోలుకున్నట్టు బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. దీంతో మొత్తం డి
దుష్ప్రభావాలు ఎక్కువంటున్న నిపుణులు అయినా పెద్దగా ప్రమాదం లేదని వెల్లడి న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్నది. తొలి డోసు టీకా తీసుకున్న వారికి, అదే కం�
ఖమ్మం, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లాలో ఆక్సిజన్కు కొరత తీర్చేందుకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రంగలోకి దిగారు. ఆక్సిజన్ సరఫరా చేసేలా సారపాకలోని ఐటీసీ యాజమాన్యాన్ని ఒప్పించారు. �
సిద్ధం కావాలి… ఆంక్షలు కొనసాగాలి రెండో వేవ్ గురించి తెలియదనడం తప్పు ‘పీక్’ దశ వస్తుంది: కేంద్రం న్యూఢిల్లీ, మే 13: కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశం పోరాడుతున్న వేళ.. మహమ్మారి మళ్లీ పంజా విసురుతుందని కేంద్ర�
రూప్నగర్ ఐఐటీ తయారీ చండీగఢ్, మే 13: కరోనా మరణాలు పెరిగిపోతుండటంతో అంత్యక్రియలు నిర్వహించడం కూడా కష్టమవుతున్నది. ఈ నేపథ్యంలో దహన సంస్కారాలు నిర్వహించేందుకు రూప్నగర్ ఐఐటీ ఒక బండిని తయారుచేసింది. దీని�
అలీగఢ్, మే 13: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. క్యాంపస్ అంతా నిర్మానుష్యంగా మారింది. ఎక్కడైనా కాస్త జన సంచారం కనిపిస్తున్నదంటే అది ఏఎంయూ వద్ద ఉన్న శ్�
కరోనా టీకాను పిల్లలకు కూడా అందుబాటులోకి తీసుకురావడంలో కీలక ముందడుగు పడింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకాను 2-18 ఏండ్ల వయసు వారిపై రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు డ్ర�
భోపాల్, మే 13: ఆమె పేరు ప్రఫుల్లిత్ పీటర్. వృత్తి నర్సు. కరోనా రోగులకు సేవలందిస్తుండగా ఆమెకూ వైరస్ సోకింది. పీటర్ గురించి తెలిసినవారు ఆమె కరోనాతో పోరాడలేదనుకుని బెంగపడ్డారు. ఎందుకంటే అందరిలా ఆమెకు రెం�