అమరావతి : కరోనా మహమ్మారి విజృంభన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,399 మంది కొవిడ్-19 బారిన పడగా 89 మంది మరణించారు. కాగా 18,638 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున
కరీంనగర్ : రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిల
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించడం ఊరట కలిగిస్తోంది. ఏప్రిల్ 22న 36 శాతంగా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు తాజాగా 14.24 శాతానికి దిగిరావడం మహమ్మారి నియంత్రణపై ఆ
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది వైరస్ బారినపడుతున్నారు. తాజాగా టీమ్ఇండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ తల్లిదండ్రులకు కరోనా సోకిందని అతని భార్య ధనశ్ర�
లక్నో : ఉన్నతాధికారుల మానసిక వేధింపులు, దుష్ప్రవర్తన కారణంగా 14 మంది ప్రభుత్వ వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం సీఎంవో కార్యాలయంలో తమ రాజీనామా లేఖలను సమర్పించారు. అదేవి�
న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ కట్టడికి భారీగా వెచ్చించాల్సి రావడంతో చత్తీస్గఢ్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. నయా రాయ్ పూర్ లో నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులను నిలిపివేయ�
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడితే దేశ ప్రతిష్ట మసకబారుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల �
న్యూఢిల్లీ : ఫరీద్ కోట్ దవాఖానకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి కొనుగోలు చేసిన నాసిరకం వెంటిలేటర్లను పంపారని పంజాబ్ ఆరోగ్య శాఖ చేసిన ఆరోపణలపై కేంద్రం గురువారం స్పందించింది. తాము పంపిన వెంటిలేటర్లలో �
మహారాష్ట్ర| మహారాష్ట్రలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న ఆంక్షలు మరికొన్ని వారాల పాటు కొనసాగనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు వచ్చే నెల 1 వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ప్ర�
కరోనా కేసులు| దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. వరుసగా రెండు రోజులు తగ్గిన కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. దీంతో మరోసారి 3.5 లక్షలు దాటాయి. అదేవిధంగా మరణాలు కూడా నాలుగు వేలకు పైనే నమోదయ్యాయి
పకడ్బందీ లాక్డౌన్తో వైరస్కు చెక్ ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే రోగులకు కల్పతరువుగా మారిన హైదరాబాద్ సమృద్ధిగా రెమ్డెసివిర్లు, ఆక్సిజన్ దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు బ్లాక్ఫంగస్పై అప్రమత్తంగా ఉ
కరోనాపై పోరులో సర్కార్ సంకల్పం.. ప్రజల సంఘీభావం లాక్డౌన్కు స్వచ్ఛంద సహకారం.. 10 తర్వాత బయటకు రాని జనం నిర్మానుష్యంగా మారిన రహదార్లు పోలీసులు, మంత్రుల పర్యవేక్షణ బయటకు వచ్చినవారికి కౌన్సెలింగ్ ప్రభుత్�
రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా ఉద్ధృతి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రశంస పొరుగు తాకిడి పెరిగింది హైదరాబాద్కు ఇతర రాష్ర్టాల రోగులు దవాఖానలపై తీవ్రంగా పెరిగిన ఒత్తిడి ఈ మేరకు రాష్ర్టానికి కోటాలు పె�