కొనియాడిన సీఎం కేసీఆర్ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కరోనాతో ప్రపంచం అల్లకల్లోలమైపోతున్న నేటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి కర�
కరోనా కొత్త కేసులు 4,723 హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రికార్డుస్థాయిలో డిశ్చార్జీలు నమోదయ్యాయి. బుధవారం 5,695 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది. దీంతో మొత్తం డిశ్చార్జీ
గత కొన్నేండ్లుగా నేను ఒక వ్యక్తితో ‘రిలేషన్షిప్’లో ఉన్నాను. కొన్నాళ్లు చాలా క్లోజ్గా ఉన్నాం. ఇటీవలే మా మధ్య మనస్పర్ధలు వచ్చి, విడిపోయాం. మేం కలిసున్నప్పుడు దిగిన కొన్ని పర్సనల్ ఫొటోలు, ముఖ్యంగా నా ప
హైదరాబాద్ : ప్రస్తుత కరోనా సంక్షోభంలో గ్రాన్యూల్స్ ఇండియా తన సామాజిక బాధ్యతగా ఔదార్యంతో ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్ను కలిసిన గ్రాన్యూల్స్ ఇండియా ప్రతినిధులు. రూ.8 కోట్ల విలువైన 500 mg పారాసిటమ�
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) రూపొందించిన ‘ఆక్సికేర్ వ్యవస్థ'(‘Oxycare’ system)ను కొనుగోలు చేయడానికి పీఎం కేర్స్ ఫండ్ ఆమోదం తెలిపింది. రూ.322.5కోట్ల వ్యయంతో 1,50,000 యూనిట్ల ఆక్సికేర్ వ్యవస్థలను కొ�
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం రాష్ట్రంలో బెడ్స్ను భారీగా పెంచినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పెరిగిన పడకలు రాష్ట్రవ్యాప్త ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్
ముంబై : కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు కొద్ది నెలల కిందటే డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడితే ప్రముఖులు సహా పలువురి ప్రాణాలు కాపాడగలిగేవారమని బాంబే హైకోర్టు బుధవారం వ్�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక�
కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటిరోజు లాక్డౌన్ విజయవంతమైంది. బుధవారం ఉదయం 10 గంటలకు లాక్డౌన్ అమల్లోకి రాగానే ప్రధాన రహదారులతో పాటు అన్ని వీధుల్లో జనసంచారం బంద్ అయింది. ప్ర
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఉత్పత్తిని ముమ్మరంగా చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. కొవాక్సిన్ ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం జూన్ నాటికి
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో చాలా రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి.లాక్డౌన్తో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని సర్వీసులు నిలిచిపోయాయి. వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ఫ
చెన్నై : కొవిడ్-19 విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన 43 మంది వైద్యుల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అదేవిధంగా కొవిడ్-19 రోగుల చికిత్సలో పాల్గొన్�