కరోనా సంక్షోభంలో అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకుంటూనే జీవనపోరాటం సాగించాల్సిందేనని చెప్పింది సీనియర్ కథానాయిక శృతిహాసన్. మహమ్మారి అంతమయ్యేదాక వేచి చూస్తే ఆర్థికపరమైన సమస్యలు చుట్టుముడుతాయని పేర్కొ�
రోజూ ఉదయం 6 నుంచి 10 వరకు మినహాయింపు నిత్యావసరాల కొనుగోలు ఆ టైమ్లోనే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు లాక్డౌన్ నుంచి పూర్తి మినహాయింపు వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్ రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కీ�
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ జీ శ్రీనివాసరావు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాక్షిక లాక్డౌన్ విధించినప్పటికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతాయని ప్రజార
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడుతుంటంతో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలను సమన్వయపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇటీ�
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ తో భారత ఆర్థిక వ్యవస్థ రికవరీకి భారీ కుదుపులు తప్పేలా లేవు. స్ధానిక లాక్డౌన్ లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలకు పలు సంస్థలు కోత పెడుతు�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 40,956 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ వల్ల మరో 793 మంది మరణించారు. ఒక్క రోజే 71,966 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క ము�
న్యూఢిల్లీ : పీఎం కేర్స్ ఫండ్ నిధుల నుంచి లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమీకరిస్తున్నట్టు హోంమంత్రిత్వ శాఖ మంగళవారం పేర్కొంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో మెడికల్ ఆక్సిజన్ సరఫరాలు ప�
పెద్దపల్లి : కరోనాతో చనిపోతే తన అంత్యక్రియలు చేసేందుకు ముందుకురారని భయాందోళన చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ విషాద సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కామ
హైదరాబాద్ : కొవిడ్-19తో రాష్ట్ర ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు అజయ్ బాబు(59) కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. అజయ్ 1978లో గౌహతిలోని జరిగిన స్కూల్ నేషనల్స్ ద్వారా అరంగేట్రం చేశాడు. 1979, 1980 లలో జర
పుణే : కరోనా మహమ్మారి కట్టడికి లాక్డౌన్ ప్రకటించడంతో తనకు జీవనాధారమైన టీస్టాల్ మూతపడి దిక్కుతోచని స్థితిలో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ల చోరీకి తెగబడ్డాడు. పుణేకు చెందిన రమేష్ సింగ్ (21) టీస్టాల�
బెంగళూర్ : దవాఖానల్లో అనవసరంగా ఎక్కువ రోజులు గడిపే కొవిడ్-19 రోగులు సత్వరమే డిశ్చార్జి అవడం ద్వారా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్న వారికి అవకాశం కల్పించాలని కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప పేర�