చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. శనివారం నిర్వహించిన పరీక్షల్లో ఆస్ట్రేలియా క్రికెటర్కు కరోనా నెగెటివ్గా తేలిన విషయం తెలిసి�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వ్యాక్సిన్ తయారీని ముమ్మరం చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. కొవాగ్జిన్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత�
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఇల్లందకుంట గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తి కొవిడ్ 19 కారణంగా నాలుగు రోజుల క్రితం మరణించాడు. కాగా మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ కూడా ముందుకు రాలేదు .ఈ �
మయూర్భంజ్లో 21 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ | ఒడిశా మయూర్భంజ్లోని ఉడాలా సబ్ జైలులో ఉన్న 21 మంది అండర్ ట్రయల్ ఖైదీలకు కరోనా సోకింది. ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్ల
కర్ణాటక| దేశంలో రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదవుతున్నాయని అనగానే.. మహారాష్ట్ర అని టక్కున సమాధానం చెప్పాం. భారత్లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఆ రాష్ట్రంలో �
తెలంగాణ సైకాలజిస్టుల ఉచిత కౌన్సెలింగ్ఉదయం 11 నుంచి సాయంత్రం 3 దాకా సేవలు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ ): మానసికంగా ఆందోళన చెందుతున్నారా? కొవిడ్ సోకుతుందనే ఆలోచనలు నిద్ర పోనివ్వడం లేదా? నెగెట
ఒక్కరోజే 7,754 మంది డిశ్చార్జి హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం కొత్తగా 4,826 మందికి పాజిటివ్గా తేలింది. 7,754 మంది డిశ్చార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో రికవరీ రేటు
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మం, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలపారు. సోమవారం ఖమ్మంల�
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పోరాటంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ భారీ విరాళంతో ముందుకొచ్చింది. ప్రమాదకర వైరస్తో దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సన్రైజర్స్ రూ.30 కోట్ల సహాయ�