17కోట్లకుపైగా టీకాల పంపిణీ : ఆరోగ్య మంత్రిత్వశాఖ | కరోనా టీకా పంపిణీలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. వ్యాక్సిన్ డ్రైవ్లో ఇప్పటి వరకు 17 కోట్లకుపైగా మోతాదులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత
బీజింగ్: కరోనా మహమ్మారి ప్రపంచంలోని అతి ఎత్తయిన పర్వతాన్నీ వదల్లేదు. మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడానికి వచ్చిన పర్వతారోహకులకూ ఇది సోకింది. ఇప్పటి వరకు ఎవరెస్ట్ బేస్క్యాంప్లో ఉన్న
హర్యానాలో మరో వారం లాక్డౌన్ పొడగింపు | హర్యానాలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు.
కరోనా కేసులు| దేశంలో కరోనా ఉధృతి స్వల్పంగా తగ్గింది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ నాలగు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండు రోజులుగా 4 వేల కంటే అధికంగా మరణాలు నమోదవుతున్నాయి.
రాజ్కోట్: సౌరాష్ట్ర యువ పేసర్ చేతన్ సకారియా కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్తో చేతన్ తండ్రి కాంజీభాయ్ సకారియా(42) భావ్నగర్లో ఆదివారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో
ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లుగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకూ ప్రత్యేక అవకాశం వైద్యులపై ఒత్తిడి తగ్గించటమే లక్ష్యం అందరికీ మంచి వేతనం, సౌకర్యాలు �
కరోనాతో నిలోఫర్ హెడ్నర్సు మృతి మెహిదీపట్నం, జీడిమెట్ల, మే 9: దవాఖానకు వచ్చే ఎంతోమందిని ఆమె ఆదరించారు.. వందలమంది రోగులున్నా అలసిపోకుండా చిరునవ్వుతో పలుకరించారు.. మా బాధ ఇదీ అని చెప్పుకొనే వారందరినీ కంటిక�
దాడి చేస్తున్న బ్లాక్ ఫంగస్ కరోనా సోకిన నెలకు ఎఫెక్ట్ మెదడు, పైదవడపై తీవ్ర ప్రభావం దీర్ఘకాలిక వ్యాధులుంటే ప్రమాదం అసలే ఈ కరోనా వల్ల ఒంట్లో సత్తువ లేకుండా పోతున్నది.. ఊపిరితిత్తి పిప్పి అవుతున్నది.. గుం
రోగి నుంచి ఆరడుగుల దూరం వైరస్ వ్యాప్తి వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో అంతకుమించి.. కరోనా సోకే విధానాల్లో గాలే అత్యంత ప్రధానం న్యూఢిల్లీ, మే 9: కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్లు గాల�
అందుబాటులో పలు సంప్రదాయ ఔషధాలు కబాసురా కుద్నీర్, నీలవేంబు కషాయం రూ.138కే కబాసురా కుద్నీర్ లభ్యం ఆమోదం తెలిపిన ఆయూష్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి విరుగుడు
వీరంతా కరోనానుంచి 80 శాతం తప్పించుకున్నట్టే 45 ఏండ్లు పైబడినవారికి కొనసాగుతున్న వ్యాక్సినేషన్ 4 లక్షల డోసుల కోసం కంపెనీలకు తెలంగాణ ఆర్డర్ హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు డోసుల వ్యాక్సి�
పెద్దపల్లి, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆదివారం కొవిడ్ స్వల్ప లక్షణాలతో హైదరాబాద్లోని యశోద దవాఖానలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. దీంతో