అలీగఢ్: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) సిబ్బందిని కరోనా కలవరపెడుతున్నది. గడిచిన 18 రోజుల్లో 34 మంది టీచర్లు, రిటైర్డ్ టీచర్లు వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో అప్రమత్తమైన వై�
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) అధ్యక్షుడు సంజయ్కపూర్ (56) కరోనాతో మరణించారు. ఆయన 13 రోజులుగా దవాఖానలో చికిత్స పొందుతున్నారని, శనివారం రాత్రి పరిస్థితి విష�
2015లో చైనా మిలిటరీ శాస్త్రవేత్తల మధ్య చర్చ చైనా డాక్యుమెంట్ లీక్ బీజింగ్, మే 9: ‘కరోనా వైరస్ను జీవాయుధంగా మార్చి ప్రపంచదేశాలపై ప్రయోగిస్తే ఎలా ఉంటుంది?’ కరోనా మహమ్మారి గతేడాది వెలుగులోకి రాకమునుపు ఐదే�
డబ్ల్యూహెచ్వో శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ జెనీవా: భారత్లో విస్తరిస్తున్న బీ.1.617 అనే కరోనా వైరస్ స్ట్రెయి న్కు వేగంగా, ఎక్కువగా వ్యాపించే గుణం ఉందని, ఇదే అక్కడ రెండో దశ ఉద్ధృతికి, కరోనా కేసుల విస్�
ఉచితంగా కొందరు.. డబ్బులకు మరికొందరు సరఫరా హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి చేతికి చిక్కి హోంఐసొలేషన్లో ఉండేవారి తిప్పలు వర్ణణాతీతం. బయటకు వెళ్లలేక పాలు, కూరగాయలు, నిత్యవసరాలు తెచ్చుకోలేక అ
ఇస్త్రీ చేసి అమ్ముతున్న కేటుగాళ్లు బాఘ్పత్, మే 9: శవాల మీద కూడా పేలాలు ఏరుకోవడం అంటే ఇదే.. ఉత్తరప్రదేశ్లో బాఘ్పత్లోని శ్మశాన వాటికల్లో కొంత మంది కొవిడ్ మృతుల దుస్తులు, బెడ్షీట్లు ఎత్తుకెళ్లి, ఉతికి,
జూలైకి 30 కోట్లమందికి వ్యాక్సిన్ సాధ్యమేనా ప్రణాళికాలోపమే సమస్య హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనాను సమర్థంగా ఎదుర్కోవాలంటే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలి. అందుకు దేశంలోని 64 శాతం జనాభాకు వ్యాక్సిన్ ఇవ
హైదరాబాద్ : కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించా�
హైదరాబాద్ : కరోనా వ్యాక్సినేషన్పై కేంద్రానికి విలువైన సూచనలు చేసిన సీఎం కేసీఆర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్
హైదరాబాద్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగ�
హైదరాబాద్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరతను నివారించే ప్రయత్నాలను ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆకాశం, రైల్,
వరంగల్ రూరల్ : జిల్లాలోని వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కొవిడ్-19తో వృద్ధ దంపతులు మృతిచెందగా వారి కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. రిటైర్డ్ స్కూల్ టీచ
కోల్కతా : కొవిడ్-19పై పోరాటంలో వైద్య పరికరాలు, మందులపై పన్నులు మాఫీ చేయాల్సిందిగా కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆదివారం లేఖ రాశారు. అదేవిధంగా ఆరోగ్య మౌలిక సద�