భద్రాద్రి కొత్తగూడెం : కొవిడ్-19 పాజిటివ్ బారిన నక్సల్స్ వైద్య చికిత్స నిమిత్తం పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పిలుపునిచ్చారు. సీపీఐ(మావోయిస్టు) పార్
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా ప్రతిరోజూ50వేలకు పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 53,605 కేసులునమోదు కాగా 82,266 మంది డిశ్చార్జ్ అయ్యారు. �
భారత్లో కరోనా వైరస్ కేసులు, మరణాలు రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించాయి. వైరస్ విజృంభిస్తుండటంతో ఆస్పత్రుల�
Corona Vaccine : అసలే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ల కొరత ఉంది ! ఈ క్రమంలో రెండో డోస్ నిర్ణీత సమయానికి దొరక్కపోతే ఎలా? ఇప్పుడు మార్కెట్లో ఉన్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల్లో ఏది మంచిది? వ్యాక్సిన్ వేయించుకుంట�
లక్నో : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో ప్రజలు వైద్య సదుపాయాలు లేక అల్లాడుతుంటే యూపీలోని ఆగ్రా జిల్లా దవాఖానలో సిబ్బంది కొరతతో కేంద్రం సమకూర్చిన అత్యాధునిక వెంటిలేటర్లను మూలన పడేశారు. ఈ మి�
ఢిల్లీ: భారత హాకీ దిగ్గజం రవీందర్ పాల్ సింగ్ (65) కరోనాతో శనివారం కన్నుమూశారు.గత కొంతకాలంగా ఆయన కరోనాతో బాధపడుతున్నారు. 1980 మాస్కో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టులో రవీందర్ సభ్యుడు. కరోనా వైర�
అమరావతి : ఈ ఏడాది జూలై 20వ తేదీ వరకు కరోనా తీవ్రత బలీయంగానే ఉంటుందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సర్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తెలిపారు. ఈ ఏడాది ఉగాది రోజున(ఏప్రిల్ 13వ
హరిద్వార్ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రతాపం చూపుతోంది. ఉత్తరాఖండ్ లోని రిషీకేష్ ఎయిమ్స్ లో 110 మంది వైద్యులు, వైద్య సిబ్బందికి కొవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరందరికీ కరోనా వైరస్ వ్య
వరంగల్ అర్బన్ : రెమ్డెసివిర్ ఇంజిక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ఐదుగురు ముఠా సభ్యులను హన్మకొండ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుండి ఐదు రెమ్డెసివిర్ ఇంజక్షన్లతో పాట�
అహ్మదాబాద్ : కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారితో పాటు పలువురు కొవిడ్ రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని అహ్మదాబాద్ దవాఖాన వెల్లడించింది. ఐసీయూ రోగులతో పాటు దీర్ఘకాలంగా వ్యాధిని�