మారుమూల ప్రాంతాల చేరవేతరాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం -వికారాబాద్ కేంద్రంగా ప్రయోగం హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రవాణా సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ల పంపిణీకి డ్రోన్లను వి�
వాసన కోల్పోయిన వారిలో కరోనా తీవ్రత తక్కువే ముక్కు, నోరే కాదు కండ్ల ద్వారా కూడా వైరస్ జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా? ఆవిరి పడితే వైరస్ లోపలికి వెళ్తుందంట కదా, నిజమేనా? కండ్ల ద్వారా వైరస్ సోకుతుందా? త�
హైదరాబాద్ : హైదరాబాద్ విశ్వవిద్యాలయం మే 10 నుండి వేసవి సెలవులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొవిడ్ -19 కేసులు పెరుగుదల నేపథ్యంలో మే10 నుంచి జూన్ 8 వరకు విద్యార్థులు, అధ్యాపకులకు వేసవి సెలవులను మంజూరు చేస్త
హైదరాబాద్ : రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఈ నెల 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. మొదట్లో 8వ తేదీ వరకు క�
ముంబై: పెద్ద సంఖ్యలో గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బందిపై వారు దాడి చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా సంగమ్నేర్లో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ప్రార్థనల అనంత�
అమరావతి : టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై క్రిమినల్ కేసు నమోదైంది. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుతో కర్నూలు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎన్-440కే వైరస్ పేరిట చంద్రబా�
కరోనా మహమ్మారి కారణంగా మూడు పురుషుల టీ20 వరల్డ్ కప్ సబ్-రీజినల్ క్వాలిఫయర్ టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ కోసం ఈ అర్
నా ఇద్దరు పిల్లలు, నా భర్త, అత్తమామలు, నా తల్లి.. ఇలా ఫ్యామిలీలోని అందరికీ కరోనా సోకిందని చెప్పింది బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. తనకు మాత్రం నెగటివ్గా తేలినట్లు ఆమె ట్విటర్ ద్వారా చెప్పింద�
ఢిల్లీ : కొవిడ్-19 ఉధృతి నేపథ్యంలో మే 29 నుండి జూన్ 7 వరకు జరగాల్సిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) పరీక్షను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వాయిదా వేసింది. అదేవిధంగా మే నుండి జరగాల్సిన కంబైన్డ్ హయ
వ్యాక్సినేషన్ @ 111 డేస్.. 16.49 కోట్ల డోసుల పంపిణీ | మూడో దశ టీకా డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 11.8 లక్షలకుపై డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
హైదరాబాద్ : కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయంగా రూ. 2 లక్షలు అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబా�
న్యూఢిల్లీ : ప్రజల పట్ల సానుభూతి లేని పాలకులతో దేశం విలవిలలాడుతోందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శుక్రవారం మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుత