కరోనాతో ఇద్దరిని కోల్పోయిన భారత మహిళా క్రికెటర్ వేదన్యూఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా ఇటీవల తల్లి చెవులాంబను కోల్పోయిన వేద.. ఇప్పు�
కరోనా వైరస్ గాలిలోనూ ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్లో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందనీ పరిశోధకులు చెబుతున్నారు. అందుకే, బయటికి వెళ్లినప్పుడే కాకుండా, ఇంట్లోనూ మాస్క�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున
భువనేశ్వర్: ఒడిశాలో కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ఇంటి వద్దకే పోలీస్ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని భువనేశ్వర్ డీసీపీ ఉమా శంకర్ దాస్ తెలిపారు. 100కు డయల్ చేస్తే పోలీసులు స్ప�
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ స్పందించారు. ఎన్నికల ఫలితాలు పార్టీని తీవ్రంగా నిరాశపరిచాయని వీటిపై ల�
భోపాల్ : మధ్యప్రదేశ్ లోని అగర్ మల్వా జిల్లాలో దారుణ దృశ్యాలు కంటపడుతున్నాయి. పంట పొలాల్లోని చెట్ల కింద కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తుండగా చెట్టు కొమ్మలను ఐవీ ఫ్లూయిడ్ బాటిల్స్ కు స్టాండ్లు�
చండీఘడ్ : ఆక్సిజన్ సిలిండర్లను గోడౌన్ లో దాచి అధిక ధరలకు విక్రయిస్తున్న బ్లాక్ మార్కెట్ రాకెట్ ను హర్యానా పోలీసులు రట్టుచేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బదాపూర్ లోని గోడౌన్
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ కొవిడ్-19 నుండి కోలుకున్నారు. గత కొన్ని రోజులక్రితం కరోనా బారినపడిన ఆయన తాజాగా కోలుకున్నట్లు ఇన్స్టాగ్రాం ద్వారా గురువారం తెలిపాడు. �
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా వైరస్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రాలు, జిల్లాల వారీగా కొవిడ్-19 పరిస్థితిపై సమీక్షించారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ విరు�
చండీగఢ్: హర్యానాలోని ఒక గ్రామంలో అనూహ్యంగా 28 మంది మరణించారు. దీంతో కరోనా వ్యాప్తి భయంతో ఆ గ్రామాన్ని పూర్తిగా మూసివేశారు. రోహ్తక్ జిల్లాలోని టిటోలి గ్రామంలో ఇటీవల 28 మంది చనిపోయారు. బుధవారం గ్రా�