భువనేశ్వర్: ఒడిశాలో కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ఇంటి వద్దకే పోలీస్ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని భువనేశ్వర్ డీసీపీ ఉమా శంకర్ దాస్ తెలిపారు. 100కు డయల్ చేస్తే పోలీసులు స్ప�
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ స్పందించారు. ఎన్నికల ఫలితాలు పార్టీని తీవ్రంగా నిరాశపరిచాయని వీటిపై ల�
భోపాల్ : మధ్యప్రదేశ్ లోని అగర్ మల్వా జిల్లాలో దారుణ దృశ్యాలు కంటపడుతున్నాయి. పంట పొలాల్లోని చెట్ల కింద కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తుండగా చెట్టు కొమ్మలను ఐవీ ఫ్లూయిడ్ బాటిల్స్ కు స్టాండ్లు�
చండీఘడ్ : ఆక్సిజన్ సిలిండర్లను గోడౌన్ లో దాచి అధిక ధరలకు విక్రయిస్తున్న బ్లాక్ మార్కెట్ రాకెట్ ను హర్యానా పోలీసులు రట్టుచేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బదాపూర్ లోని గోడౌన్
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ కొవిడ్-19 నుండి కోలుకున్నారు. గత కొన్ని రోజులక్రితం కరోనా బారినపడిన ఆయన తాజాగా కోలుకున్నట్లు ఇన్స్టాగ్రాం ద్వారా గురువారం తెలిపాడు. �
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా వైరస్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రాలు, జిల్లాల వారీగా కొవిడ్-19 పరిస్థితిపై సమీక్షించారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ విరు�
చండీగఢ్: హర్యానాలోని ఒక గ్రామంలో అనూహ్యంగా 28 మంది మరణించారు. దీంతో కరోనా వ్యాప్తి భయంతో ఆ గ్రామాన్ని పూర్తిగా మూసివేశారు. రోహ్తక్ జిల్లాలోని టిటోలి గ్రామంలో ఇటీవల 28 మంది చనిపోయారు. బుధవారం గ్రా�
న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్తో సతమవుతున్న ఇండియాలో థర్డ్ వేవ్ కూడా తప్పదని ప్రభుత్వంతోపాటు సుప్రీంకోర్టు కూడా తేల్చిసింది. అందుకు సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింద�
హైదరాబాద్ : కేంద్రంలో పలు దఫాలుగా మంత్రిగా పనిచేసిన రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షులు చౌదరి అజిత్ సింగ్ మృతితో తెలంగాణ ఒక ఆత్మీయున్ని కోల్పోయిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్