ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పాల్గొన్న కొంతమంది ఆటగాళ్లు కొవిడ్ బారిన పడుతుండడంతో ఈ లీగ్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో విదేశీ ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి తమ ఇళ్లకు చేరుకు�
పాట్నా : కొవిడ్ విజృంభన నేపథ్యంలో పెండ్లిళ్లు, ఇతర సామూహిక కార్యాక్రమాలను వాయిదా వేసుకోవాల్సిందిగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 10 రోజుల లాక్డౌన్ ప్రకటన వెల�
న్యూఢిల్లీ: కరోనా తొలిసారి వచ్చినప్పుడు ఇండియన్స్ పెద్దగా ఇబ్బంది పడలేదు. మిగతా దేశాలను వణికించినట్లు కరోనా ఇండియాను వణికించలేకపోయిందని, ఈ మహమ్మారిపై భారత్ గెలిచినట్లేనని చాలా మం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వరుసగా మూడు రోజుల పాటు 400కు పైగా కరోనా మరణాలు నమోదైన అనంతరం బుధవారం మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరట ఇస్తోంది. గత మూడు రోజులుగా వరుసగా 448, 407, 412 మరణాలు నమోదవగా
న్యూఢిల్లీ: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులను కొవిడ్-19 కోసం ఖర్చు చేయడం సీఎస్ఆర్ కార్యకలాపంగానే పరిగణిస్తామని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింద
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు విధిస్తున్న క్రమంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద లబ్ధిదారులకు మరో రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించే
న్యూఢిల్లీ: బీజేపీ ఫైర్బ్రాండ్ సుబ్రమణ్యన్ స్వామి దేశంలో కరోనా కట్టడికి కీలక సూచన చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంపై ఆధారపడటం దండుగ కానీ.. కరోనా నిర్వహణ బాధ్యతలు మంత్రి నితిన్ గడ్క�
దక్షిణాఫ్రికా| భారత్ నుంచి సుమారు మూడు వేల టన్నులకు పైగా బియ్యం లోడుతో దక్షిణాఫ్రికాకు వెళ్లిన ఓ నౌకలో 14 మంది సిబ్బందికి కరోనా పాటిజివ్గా నిర్ధారణ అయ్యింది.
రక్తం గడ్డకడితే అవయవాలపై ప్రభావం హృద్రోగులు అప్రమత్తంగా ఉండాలి రెమ్డెసివిర్, స్టెరాయిడ్స్ అతిగా వాడొద్దు హృద్రోగ నిపుణుడు మన్నం గోపీచంద్ నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ కరోనా పట్ల ప్రజలు అతి�