న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ కట్టడికి ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్డౌన్ లు, కఠిన నియంత్రణలు జూన్ వరకూ కొనసాగితే దాదాపు రూ 2.6 లక్షల కోట్ల విలువైన నష్టం వాటిల్లుతుందని అంతర్జాతీయ బ్ర�
ముంబై: ఈ కరోనా కష్టకాలంలో ప్రతి రోజూ సాయంత్రం పూట కాస్తయినా ఉపశమనం కలిగించేది ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్). కానీ ఇప్పుడా లీగ్ కూడా ఇదే కరోనా కారణంగా వాయిదా పడింది. నిజానికి ఇది క్రికెట్ అభ�
కరోనా కట్టడికి ఏకైక మార్గం లాక్డౌనే : రాహుల్ గాంధీ | కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ఉన్న ఏకైక మార్గం లాక్డౌనేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
అహ్మదాబాద్ : కరోనా సెకండ్ వేవ్ తో కొవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతుంటే ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణాధార మందులను బ్లాక్ మార్కెట్ చేసి కొందరు అందినకాడికి దండుకుంటున్నారు. గుజరాత్ లోని ఓ దవాఖానలో వార్డ�
ముంబై : కరోనా వైరస్ థర్డ్ వేవ్ ను అధిగమించాలంటే ఎక్కువ మంది ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ అన్నారు. 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రి
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ను సస్పెండ్ చేసింది బీసీసీఐ. సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టోర్నీలో కరోనా బారిన ప�
ధైర్యం.. తీవ్ర క్యాన్సర్ రోగినైనా బతికిస్తుంది. భయం.. చిన్న అల్సర్ ఉన్నా చంపేస్తుంది. ఇప్పుడు కరోనా, దాని తాలూకు భయం ‘క్యాన్సర్’లా పరిణమించింది. కొద్దిపాటి దగ్గు, జలుబు కూడా మనుషుల్ని వణికిస్తున్నాయి.