వైరస్ గుర్తింపులో కీలకంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష 24-35 మధ్య ఉంటే కొవిడ్ సోకినట్టు లెక్క హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షను ‘గోల్డెన్ టెస్ట్’గా పిలుస్తారు
ఇప్పటి వరకు పది మందికి పైగా అందజేతహైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కొవిడ్తో తీవ్రంగా బాధపడేవారికి లైఫ్ సేవింగ్ డ్రగ్గా పేరుగాంచిన టోస్లిజుమాబ్ పంపిణీ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇప్పటివరకు పదిమంది ర�
దేశంలో సామూహిక టీకా కార్యక్రమం హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతుగా దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టేందుకు సస్టెయినబుల్ ఎన్విరాన్మెంట్ అండ�
lock down | కొవిడ్-19 కేసుల వ్యాప్తితో దేశవ్యాప్త లాక్డౌన్ విధించాలని అఖిల భారత వర్తక సమాఖ్య చేపట్టిన ఆన్ లైన్ సర్వేలో 67 శాతం మంది నొక్కిచెప్పారు.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్న మొత్తం కొవిడ్-19 కేసుల్లో 12 రాష్ట్రాల్లోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక అంతకుముందు రోజు భ�
న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో తలెత్తిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు సైన్యం సాయాన్ని కోరూత ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఢిల్లీకి
న్యూఢిల్లీ : అత్యవసర పరిస్థితులు ఎదురైతే వాడుకునేందుకు ఆక్సిజన్ మిగులు నిల్వలను సిద్ధం చేసుకోవాలని. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో ఈ దిశగా చర్యలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానం