ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ను సస్పెండ్ చేసింది బీసీసీఐ. సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టోర్నీలో కరోనా బారిన ప�
ధైర్యం.. తీవ్ర క్యాన్సర్ రోగినైనా బతికిస్తుంది. భయం.. చిన్న అల్సర్ ఉన్నా చంపేస్తుంది. ఇప్పుడు కరోనా, దాని తాలూకు భయం ‘క్యాన్సర్’లా పరిణమించింది. కొద్దిపాటి దగ్గు, జలుబు కూడా మనుషుల్ని వణికిస్తున్నాయి.
వైరస్ గుర్తింపులో కీలకంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష 24-35 మధ్య ఉంటే కొవిడ్ సోకినట్టు లెక్క హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షను ‘గోల్డెన్ టెస్ట్’గా పిలుస్తారు
ఇప్పటి వరకు పది మందికి పైగా అందజేతహైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కొవిడ్తో తీవ్రంగా బాధపడేవారికి లైఫ్ సేవింగ్ డ్రగ్గా పేరుగాంచిన టోస్లిజుమాబ్ పంపిణీ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇప్పటివరకు పదిమంది ర�
దేశంలో సామూహిక టీకా కార్యక్రమం హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతుగా దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టేందుకు సస్టెయినబుల్ ఎన్విరాన్మెంట్ అండ�
lock down | కొవిడ్-19 కేసుల వ్యాప్తితో దేశవ్యాప్త లాక్డౌన్ విధించాలని అఖిల భారత వర్తక సమాఖ్య చేపట్టిన ఆన్ లైన్ సర్వేలో 67 శాతం మంది నొక్కిచెప్పారు.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్న మొత్తం కొవిడ్-19 కేసుల్లో 12 రాష్ట్రాల్లోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక అంతకుముందు రోజు భ�