నాగపూర్ : కరోనా వైరస్ జనజీవితాలను అతలాకుతలం చేస్తున్న విపత్తు వేళ మానవత్వం చాటుతూ ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంపై తిరుగుతూ అన్నార్తులకు ఆహారం అందిస్తూ ఔదార్యం చాటుకుంటున్నాడు. టూవీలర్ కు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తున్నారు.కొవిడ్పై భారత్ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్ ఆటగాళ్లు తమవంతు సాయాన్నిప్రకటిస్తున్నారు. ఇప్పటికే పాట్ కమి
హైదరాబాద్ : కొవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలోనూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) ఏప్రిల్ 2021లో రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తిని నమోదు చేసింది. ఇదే కాలానికి 2020తో పోల్చితే ఈ ఏడా
హైదరాబాద్: కరోనా టీకాలకు కొరత ఉన్న దేశానికి ఇది కాస్త ఊరట కలిగించే విషయం. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తొలి కన్సైన్మెంట్ హైదరాబాద్లో ల్యాండైంది. మాస్కో నుంచి లక్షా 50 వేల డోసుల స
న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఎంతో మంది పేషెంట్లకు ప్రాణాధారంగా మారిన మందుల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కేసులు భారీగా పెరిగిపోతుండటంతోపాటు కొందరు భయంతో ముందుగానే వీటిని కొనుగోలు �
ఢిల్లీ : ప్రముఖ ఎర్త్మూవింగ్, నిర్మాణ పరికరాల తయారీ సంస్థ జేసీబీ ఇండియా దేశంలోని అన్ని ఉత్పాదక సంస్థలలో తన కార్యకలాపాలను 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్-19 కేసుల పెరుగుద
మందులు| కరోనా రెండోదశ విజృంభణ నేపథ్యంలో బయటకెళ్లలేని వృద్ధులు మందులు తెచ్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఒంటరిగా ఉండడం, మరికొందరు బయటకెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి వారికోసం సేవలంద�
షాకింగ్.. క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి పాజిటివ్ | భారత్ ఆఫ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్ సోకింది.
భద్రాద్రి కొత్తగూడెం : కొవిడ్ సంబంధిత ప్రశ్నలపై ప్రజలకు సహాయపడేందుకు కంట్రోల్ కూం ఏర్పాటుతో పాటు ఓ ప్రత్యేక అధికారిని నియమించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. జిల్ల
బీజింగ్ : కరోనా మహమ్మారితో పోరాటానికి భారత్ తో కలిసివచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా స్పష్టం చేసింది. కొవిడ్-19 సెకండ్ వేవ్ భారత్ ను వణికిస్తున్న నేపథ్యంలో అన్ని విధాలా ఆపన్న హస్తం అందిస్తా�