హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు తమ ఆరోగ్య పరిరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్ లు, ఎ
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని తమ బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయం ఇదని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. మహమ్మారి కట్టడికి
న్యూఢిల్లీ : నకిలీ రెమ్డిసివిర్ ఇంజక్షన్లను తయారు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి బీఫార్మసీ గ్రాడ్యుయేట్ సహా ఏడుగుర�
తక్కువ ఖర్చుతో, ఇంట్లోనే ఆక్సీజన్ అందించే వాయుపుత్ర డివైజ్. కేవలం 2500 రూపాయలతో వాయుపుత్ర డివైజ్ రూపకల్పన. వాయుపుత్రతో ఒకేసారి ఇద్దరికి ఆరుగంటలపాటు ఆక్సీజన్. ఒక్కరికైతే 12 గంటలపాటు ఈ డివైజ్ తో ఆక్సీజన్ అంది�
నాగపూర్ : కరోనా వైరస్ జనజీవితాలను అతలాకుతలం చేస్తున్న విపత్తు వేళ మానవత్వం చాటుతూ ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంపై తిరుగుతూ అన్నార్తులకు ఆహారం అందిస్తూ ఔదార్యం చాటుకుంటున్నాడు. టూవీలర్ కు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తున్నారు.కొవిడ్పై భారత్ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్ ఆటగాళ్లు తమవంతు సాయాన్నిప్రకటిస్తున్నారు. ఇప్పటికే పాట్ కమి
హైదరాబాద్ : కొవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలోనూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) ఏప్రిల్ 2021లో రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తిని నమోదు చేసింది. ఇదే కాలానికి 2020తో పోల్చితే ఈ ఏడా
హైదరాబాద్: కరోనా టీకాలకు కొరత ఉన్న దేశానికి ఇది కాస్త ఊరట కలిగించే విషయం. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తొలి కన్సైన్మెంట్ హైదరాబాద్లో ల్యాండైంది. మాస్కో నుంచి లక్షా 50 వేల డోసుల స
న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఎంతో మంది పేషెంట్లకు ప్రాణాధారంగా మారిన మందుల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కేసులు భారీగా పెరిగిపోతుండటంతోపాటు కొందరు భయంతో ముందుగానే వీటిని కొనుగోలు �
ఢిల్లీ : ప్రముఖ ఎర్త్మూవింగ్, నిర్మాణ పరికరాల తయారీ సంస్థ జేసీబీ ఇండియా దేశంలోని అన్ని ఉత్పాదక సంస్థలలో తన కార్యకలాపాలను 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్-19 కేసుల పెరుగుద