బెంగళూర్ : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ బెడ్ల కొరత ఇంకా వేధిస్తూనే ఉంది. బెంగళూర్ లో ఒకే బెడ్ ను ఇద్దరు బుక్ చేసుకున్నారని చెబుతూ 82 ఏండ్ల మహిళను అడ్మిట్ చేసుకోకపోవడంత�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పేసర్ జయదవ్ ఉనద్కత్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో చాలా మంది కొవిడ్ బాధితు�
న్యూఢిల్లీ : నకిలీ కొవిడ్-19 టెస్ట్ రిపోర్టులు ఇస్తున్న ఐదుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 23 నుంచి నిందితులు ఈ నిర్వాకానికి పాల్పడుతూ ఇప్పటివరకూ 400 తప్పుడు కొవిడ
చండీగఢ్: హర్యానాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గురుగ్రామ్తోసహా 9 జిల్లాల్లో నేటి నుంచి వారాంతపు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటిం�
సిమ్లా : కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఐదుగురు కార్మికులను ఓ భవన నిర్మాణ కాంట్రాక్టర్ పబ్లిక్ టాయ్ లెట్ లో ఐసోలేట్ చేసిన దారుణ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో వెలుగుచూసింది. చంబాలోని పంగి ట్రైబల్ ఏర�
అనుమానం..పెను భారం అనుమానంతో దవాఖానలు, ల్యాబ్లకు పరుగులు పరీక్షా కేంద్రాల వద్ద జనం బారులు వీరివల్ల కొవిడ్ పరీక్షల్లో తీవ్రం జాప్యం అసలైన బాధితులకు వైద్యంలో ఆలస్యం వృథా అవుతున్న విలువైన వైద్య వనరులు పల
నేటి నుంచి కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం పూర్తిస్థాయి కరోనా దవాఖానగా ఎంజీఎం: మంత్రి ఎర్రబెల్లి వరంగల్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, కరోనా వ్�