మందులు| కరోనా రెండోదశ విజృంభణ నేపథ్యంలో బయటకెళ్లలేని వృద్ధులు మందులు తెచ్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఒంటరిగా ఉండడం, మరికొందరు బయటకెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి వారికోసం సేవలంద�
షాకింగ్.. క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి పాజిటివ్ | భారత్ ఆఫ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్ సోకింది.
భద్రాద్రి కొత్తగూడెం : కొవిడ్ సంబంధిత ప్రశ్నలపై ప్రజలకు సహాయపడేందుకు కంట్రోల్ కూం ఏర్పాటుతో పాటు ఓ ప్రత్యేక అధికారిని నియమించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. జిల్ల
బీజింగ్ : కరోనా మహమ్మారితో పోరాటానికి భారత్ తో కలిసివచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా స్పష్టం చేసింది. కొవిడ్-19 సెకండ్ వేవ్ భారత్ ను వణికిస్తున్న నేపథ్యంలో అన్ని విధాలా ఆపన్న హస్తం అందిస్తా�
బెంగళూర్ : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ బెడ్ల కొరత ఇంకా వేధిస్తూనే ఉంది. బెంగళూర్ లో ఒకే బెడ్ ను ఇద్దరు బుక్ చేసుకున్నారని చెబుతూ 82 ఏండ్ల మహిళను అడ్మిట్ చేసుకోకపోవడంత�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పేసర్ జయదవ్ ఉనద్కత్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో చాలా మంది కొవిడ్ బాధితు�
న్యూఢిల్లీ : నకిలీ కొవిడ్-19 టెస్ట్ రిపోర్టులు ఇస్తున్న ఐదుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 23 నుంచి నిందితులు ఈ నిర్వాకానికి పాల్పడుతూ ఇప్పటివరకూ 400 తప్పుడు కొవిడ
చండీగఢ్: హర్యానాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గురుగ్రామ్తోసహా 9 జిల్లాల్లో నేటి నుంచి వారాంతపు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటిం�
సిమ్లా : కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఐదుగురు కార్మికులను ఓ భవన నిర్మాణ కాంట్రాక్టర్ పబ్లిక్ టాయ్ లెట్ లో ఐసోలేట్ చేసిన దారుణ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో వెలుగుచూసింది. చంబాలోని పంగి ట్రైబల్ ఏర�