న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తో వణుకుతున్న భారత్ లో కొవిడ్-19 కట్టడి కోసం రూ 150 కోట్ల అదనపు సాయానికి వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ సంసిద్ధత వ్యక్తం చేశారు. గత ఏడాది కొవిడ్-19ను ఎదుర్క�
లండన్ : నైట్ షిఫ్ట్ ల్లో పనిచేసే వారికి కొవిడ్-19తో ఆస్పత్రి పాలయ్యే అవకాశం మూడు రెట్లు అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. రాత్రి వేళ పనిచేసేవారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటమే ఇందు�
హైదరాబాద్ : కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యంగా గర్భిణుల ప్రసవానికి ముందు తర్వాత ఎంతో సంరక్షణ చర్యలు తీసుకోవడం కీలకం. ఎటువంటి ఏమరపాటు ప్రదర్శించినా గర�
రాజన్న సిరిసిల్ల : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రానున్న రెండు, మూడు వారాలు చాలా కీలకమని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్ అన్నారు. ప్రజలు సామూహిక సమా
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తూ జన జీవనాన్ని అతలాకుతలం చేసినా ఆశాభావం, ప్రేమ కూడా హద్దులు లేకుండా విశ్వవ్యాప్తమైందని రాస్తూ కోకొకోలా యాడ్ ను సోషల్ మీడియాలో ప్రముఖ పారిశ్రామికవేత
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఇండియాలో నెలకొన్నవి అసాధారణ పరిస్థితులని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరు సాయం చేసినా స్వాగతిస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా గ�
తిరువనంతపురం : కొవిడ్ నేపథ్యంలో ఆక్సిజన్ అందించే కార్యక్రమంలో భాగంగా కొట్టాయం జిల్లా వ్యాప్తంగా ఆక్సిజన్ పార్లర్ను జిల్లా యాంత్రాంగం అందుబాటులోకి తేనుంది. మనార్కడ్లోని సెయింట్ మేరీ చర్చి