న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ తో కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో భారత సైన్యం సేవలను వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక దవాఖ�
న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ తో తల్లడిల్లుతున్న భారత్ కు అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్ మన్ శాక్స్ రూ 70 కోట్ల అదనపు సాయం ప్రకటించింది. బెంగళూర్, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల
అహ్మదాబాద్ : గుజరాత్ లోని జామ్ నగర్ లో రిలయన్స్ ఫౌండేషన్ వేయి ఆక్సిజన్ పడకలతో కూడిన కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రజలకు పూర్తి ఉచితంగా సేవలందించే ఈ దవాఖాన ఏర్పాటుకు అయ్యే
న్యూఢిల్లీ: సోషల్ మీడియా జెయింట్ ఫేస్బుక్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. కొన్ని రోజులుగా నడుస్తున్న ఓ హ్యాష్ట్యాగ్ను ఆ సంస్థ తాత్కాలికంగా తొలగించడమే దీనికి కారణం. ఫేస్బుక్లో కొన్నాళ్లు�
యాక్టివ్ కేసులు| దేశంలో రోజువారీ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసులు 30 లక్షలకుపైగా ఉన్నాయి.
ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు, ప్రజల జాగ్రత్తలు కరోనా పాజిటివ్ల రేటులో స్థిరత్వం కనిపిస్తున్నది ఇలాగే జాగ్రత్త వహిస్తే మే నెలాఖరుకు తగ్గుముఖం రాష్ట్రంలో 50 వేలకు పైగా బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి 10 వేల ఆక్సిజ�
ర్యాపిడ్ టెస్ట్లో నెగెటివ్ నేడు ఆర్టీపీసీఆర్ రిజల్ట్ హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కరోనా నుంచి కోలుకున్నారు. తన వ్యవసాయక్షేత్రంలో ఐసొలేషన్లో ఉన్న సీఎం కే�
దేశంలో కొనసాగుతున్న కరోనా విలయం అమెరికా, బ్రెజిల్, మెక్సికో తర్వాత భారత్లోనే నాలుగు రాష్ర్టాల్లోనే సగానికిపైగా మరణాలు వైరస్తో ఒక్కరోజులోనే 3,293 మంది మృతి 24 గంటల్లో కొత్తగా 3.60 లక్షల కేసులు న్యూఢిల్లీ, ఏప�
కరోనా బీ.1.617 రకాన్ని సమర్థంగా నిస్తేజపరుస్తున్నదని వెల్లడి మీడియాకు వివరించిన అధ్యక్షుడి వైద్య సలహాదారు ఆంథోని ఫౌచీ వాషింగ్టన్, ఏప్రిల్ 28: హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ భారత్ బయోటెక్ ఉత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కరోనా టీకా తీసుకున్నవారిలో సగటున ప్రతి నలుగురిలో ఒకరు స్వల్పకాలవ్యవధిపాటు ఉండే తేలికపాటి ఆరోగ్య సమస్యలతో (సైడ్ఎఫెక్ట్స్తో) బాధపడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. బ్రిటన్లోని క
యుద్ధప్రాతిపదికన టీకా ప్రక్రియ 18-44 ఏండ్ల వాళ్లు 1.75 కోట్లు అవసరమైన డోసులు 3.5 కోట్లు ఐసొలేషన్ తర్వాత సీఎం కేసీఆర్ సమీక్ష రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం శరవేగంగా
ఎంజీఎం కొవిడ్ వార్డును సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి రెమ్డెసివిర్ ఇంజక్షన్ల సరఫరాపై మంత్రి ఈటలకు ఫోన్ వరంగల్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజల ఆరోగ్యం, పేదల వైద్యసేవల విషయంలో రాష్ట్ర ప్ర