కరోనా నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి కట్టడే లక్ష్యంగా వైద్యవ్యవస్థను పటిష్టం చేస్తున్న ప్రభుత్వం అందుకు భారీగా నిధులు విడుదలచేసింది. వైద్య ఆరోగ్యశాఖ ప�
శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలంటారు. కరోనా మహమ్మారి రెండవ తాకిడిని తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కారణం నిరంతర అప్రమత్తత, ముందుచూపు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి బాలీవుడ్ భామ పూజాహెగ్డే పెట్టిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. మెగా హీరోల్లో ఇప్పుడు బన్నీ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. పాజిటివ్ వచ్చిన విషయాన్ని సోషల్ మీడ�
జైపూర్: కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. కొన్ని రాష్ట్రాల్లో క�
న్యూఢిల్లీ : గత వారం రోజుల్లో జరిపిన ఆర్టీపీసీఆర్ టెస్టుల వివరాలపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించింది. టెస్టుల సంఖ్య ఎందుకు తగ్గిందని ప్రశ్నించింది. కొవి�
CM KCR | సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు సీఎంకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఫలితం నెగిటివ్గా నిర్దారణ అయింది.
నొయిడా : కొవిడ్-19 రోగులు ఆక్సిజన్ పడకలు, మందులు, ప్రాణాధార ఔషధాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో నొయిడాలో కరోనా రోగుల కుటుంబ సభ్యులు రెమ్డిసివిర్ ఔషధం కోసం వైద్యాధికారి కాళ్లావేళ్�
సరదాగా మాట్లాడుకోవడం, సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకోవడం సినీజనాలకు కామనే. ఇప్పుడలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి బాలీవుడ్ భామ పూజాహెగ్డే పెట్టిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. మె�
హైదరాబాద్ : గ్రామాలు, పట్టణాల్లో కొవిడ్ బారిన పడుతున్న ప్రజల కోసం ప్రభుత్వ స్కూల్స్, సంస్థల భవనాలను ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగంలోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినప�
లక్నో : కొవిడ్-19తో బాధపడుతున్న యూపీలోని ఘజియాబాద్ కు చెందిన స్నేహితుడి కోసం ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసేందుకు జార్ఖండ్ లోని రాంచీకి చెందిన వ్యక్తి 24 గంటల్లో ఏకంగా 1300 కిలోమీటర్లు తిరిగాడు. ఈన�