న్యూఢిల్లీ : కొవిడ్-19 రోగుల చికిత్సలో వాడే కీలక ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ నిరోధించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఢిల్లీ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సిలిం
హైదరాబాద్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఆర్మీ సాయంతో ఆక్సిజన్ రవాణా చేసుకున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలక�
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లను టోర్నీ ముగియగానే వారి దేశాలకు జాగ్రత్తగా పంపించేందుకు తాము చేయాల్సినవన్నీ చేస్తామని బీసీసీఐ మంగళవారం హామీ ఇచ్చింది. ఇండ
లక్నో : కొవిడ్-19 చికిత్సలో దీటుగా పనిచేస్తుందని చెబుతున్న విరాఫిన్ డ్రగ్ మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్ లో అందుబాటులోకి రానుంది. లక్నో, వారణాసి, ప్రయాగరాజ్ జిల్లాల్లో ఒక్కో దవాఖాన�
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోమని ప్రభుత్వమూ పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18ఏళ్లు దాటిన వారందరూ తప్పక వ్యాక్సిన్ తీసుకోవాలనిఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్ర�
ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ సూచించారు. దేశంలో కరోనా ఉద్ధృ�