హైదరాబాద్ : ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో సాయం చేసే చేతుల కోసం ఎదురు చూసే చూపులు ఎన్నో. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఓ యువతి కొవిడ్ భారిన పడి ఆస్పత్రిలో చేరింది. తమ సోదరి స్థితిని వివర�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తాకిడితో ఉక్కిరిబిక్కిరవుతున్న భారత్ కు ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. రోజూ మూడు లక్షలకు పైగా తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంచ, ఆక్సిజన్ అం�
దేశంలో కొత్తగా 3.52లక్షల కేసులు.. 2,812 మరణాలు | దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది.
తీహార్ జైలులో జేఎన్యూ మాజీ విద్యార్థి నేతకు కరోనా | ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయిన జవహర్ లాల్ నెహూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ కరోనా పాజిటివ్గా పరీక్షించారు.