సూర్యాపేట : రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయించుకునేందుకు పీహెచ్సీకి వచ్చిన ప్రజల నుండి రూ.500 డిపాజిట్ సేకరించిన మెడికల్ ఆఫీసర్ను జిల్లా వైద్యారోగ్య అధికారి విధుల నుండి సస్పెండ్ చేశారు. ఈ ఘటన సూర్�
చండీగఢ్: కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై రోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ, వారాంతంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్�
ముంబై : కరోనా కట్టడికి విధించే లాక్డౌన్ ను ఉల్లంఘించే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని బాంబే హైకోర్ట్ ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. లాక్డౌన్ సడలింపు సమయం అనంతరం ఇండ్ల నుంచి బ�
న్యూఢిల్లీ: ఇంట్లోనూ మాస్క్లు పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు వెళ్లకూడదని కూడా సలహా ఇచ్చింది. సోమవారం నీతి ఆయోగ్ సభ్య�
హైదరాబాద్ : ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో సాయం చేసే చేతుల కోసం ఎదురు చూసే చూపులు ఎన్నో. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఓ యువతి కొవిడ్ భారిన పడి ఆస్పత్రిలో చేరింది. తమ సోదరి స్థితిని వివర�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తాకిడితో ఉక్కిరిబిక్కిరవుతున్న భారత్ కు ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. రోజూ మూడు లక్షలకు పైగా తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంచ, ఆక్సిజన్ అం�
దేశంలో కొత్తగా 3.52లక్షల కేసులు.. 2,812 మరణాలు | దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది.