తీహార్ జైలులో జేఎన్యూ మాజీ విద్యార్థి నేతకు కరోనా | ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయిన జవహర్ లాల్ నెహూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ కరోనా పాజిటివ్గా పరీక్షించారు.
కరోనా నుంచి సీఎం కేసీఆర్, కుటుంబసభ్యులు కోలుకోవాలని హోమాలు, ప్రత్యేక పూజలు హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఐటీశాఖ మంత్రి కేటీఆ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 66,191 కరోనా కేసులు, 832 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,95,027క�
హైదరాబాద్ : జాతీయతా స్ఫూర్తిని చూపించే సమయం ఇది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ.. ప్రియమైన మోదీజీ తమ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ అందించేందుకు అనేక రాష�
హైదరాబాద్ : కరోనా ఉధృతి నేపథ్యంలో వచ్చే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఎస్పీ, కొల్లాపూర్, మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు, వనప�
హైదరాబాద్ : వైద్యారోగ్యశాఖలో ఏ అవసరం ఉన్నా తక్షణమే సమకూర్చుకోవాలని, వైద్యులు, సిబ్బంది అవసరం ఉంటే వెంటనే నియమించుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అర్బన్ ప
ఢిల్లీ : కొవిడ్-19 తేలికపాటి వ్యాధి అని భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఆదివారం కరోనా వైరస్కు సంబంధించిన సమస్యలపై మేదాంత చైర్మన్ డాక్టర్ న
Chicken price: కోడి మాంసం ధరలు కొండ దిగుతున్నాయి. చాలా రోజులుగా రూ.200 దిగువకు రాని చికెన్ ధర ఇప్పుడు అకస్మాత్తుగా రూ.160కి పడిపోయింది. గత వారం కూడా రిటైల్ మార్కెట్లో కిలో రూ.200కు పైగా ఉన్న కోడి కూర ధర ఆదివారం అమ
న్యూఢిల్లీ: ఇండియా, అమెరికా మధ్య విమానాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. సాధారణ రోజుల్లో కంటే ఇప్పుడు అమెరికా వెళ్లడానికి మూడు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. ఇండియాలో కరోనా కేసులు భార�
ముంబై : కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో ఫ్రంట్లైన్లో ఉన్న ఆరోగ్య, పోలీసు సిబ్బందికి ముంబైకి చెందిన వ్యాపారవేత్త కేతన్ రావల్ తన వానిటీ వ్యాన్లను ఉచితంగా అందించాడు. ఈ వ్యానిటీ వ్యాన్లలో బెడ్, వాష్ రూమ్, డ