ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 67,160 కరోనా కేసులు, 676 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,28,836కు, మొత్తం మర�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 28 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు వె
హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని వయసుల వారికి ఉచితంగా టీకాలు వేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం అద్భుతమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ట్విట్టర్ ద్వారా మంత్రి స్పందిస్తూ.. ఈ పరీక్షా సమయంలో ప్రజలకు తమ �
న్యూఢిల్లీ : మే 1 నుంచి 18-45 ఏండ్ల లోపు వారందరికీ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండటంతో ఈ ప్రక్రియకు ముందుగా రాష్ట్రాలు అదనంగా ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలను అనుమతించాలని, ఆయా కేంద్రాల్లో రద్ద
ఢిల్లీ : కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. శనివారం నాడు ఆయన ఎయిమ్స్, నాగపూర్లో వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. మార్చి 6వ తేదీ గడ్కరీ తన మ�
బాలీవుడ్ నటి, బిగ్బాస్ 14 కంటెస్టెంట్ రాఖీ సావంత్ పీపీఈ కిట్లో కూరగాయలు కొనడానికి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. కూరగాయలు అమ్మే వ్యక్తితో ఆమె బేర�
హైదరాబాద్ : నటి నమ్రతా శిరోద్కర్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వ్యాయామం చేయడం ప్రారంభించింది. బ్యాక్ గ్రౌండ్లో జిమ్ పరికరాలతో ఉన్న ఫోటోను ఆమె ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. కొవిడ్-19కు వ్యతిరేకంగా భద�
ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో వ్యాక్సిన్ల కొరత ఆందోళన రేకెత్తిస్తోంది. వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో నగరంలోని 52 వ్యాక్సినేషన్ కేంద్రాలు మూత�
ఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్లు, ఆక్సిజన్ దిగుమతిపై కస్టమ్స్ సుంకం, ఆరోగ్య సెస్ను మూడు నెలల కాలానికి తక్షణమే మాఫీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా మహమ్మారి, ఆక్సిజన్ అందుబాటుపై శన