టీకా సరఫరాలో కేంద్రం తీరు సరిగాలేదు మంత్రి హరీశ్రావు మండిపాటు సిద్దిపేట జోన్, ఏప్రిల్ 23: దేశమంతా కరోనా వైరస్తో ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం గుజరాత్పైనే ప్రేమ కురిపిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శ
ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 23: కరోనా బారిన పడకుండా ప్రాణాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చా�
బాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు శ్రవణ్ రాథోడ్(66) గురువారం కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన గత కొద్ది రోజులుగా ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో శ్రవణ్ గురువారం రాత�
న్యూఢిల్లీ: దేశంలో రెమ్డెసివిర్ ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడు నెలకు 90 లక్షల వైల్స్కు పెరిగిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. గతంలో దీని ఉత్పత్తి నెలకు 40 లక్షలుగా ఉన్నదని చెప్పారు. త్
హైదరాబాద్ : ఈ నెల 1 నుండి 17 వరకు జరిగిన కుంభమేళాలో రాష్ట్రం నుంచి పాల్గొన్న వారందరూ తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. కచ్చితంగా 14 రోజుల పాటు కుటుంబ సభ్యులకు దూ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళన రేపుతున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 66,836 కరోనా కేసులు, 773 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41,61,676కు, మొత్తం మ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల సంఖ్య పది వేలు దాటింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఢిల్లీ, మధ్యప్రదే�