ఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్లు, ఆక్సిజన్ దిగుమతిపై కస్టమ్స్ సుంకం, ఆరోగ్య సెస్ను మూడు నెలల కాలానికి తక్షణమే మాఫీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా మహమ్మారి, ఆక్సిజన్ అందుబాటుపై శన
టీకా సరఫరాలో కేంద్రం తీరు సరిగాలేదు మంత్రి హరీశ్రావు మండిపాటు సిద్దిపేట జోన్, ఏప్రిల్ 23: దేశమంతా కరోనా వైరస్తో ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం గుజరాత్పైనే ప్రేమ కురిపిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శ
ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 23: కరోనా బారిన పడకుండా ప్రాణాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చా�
బాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు శ్రవణ్ రాథోడ్(66) గురువారం కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన గత కొద్ది రోజులుగా ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో శ్రవణ్ గురువారం రాత�
న్యూఢిల్లీ: దేశంలో రెమ్డెసివిర్ ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడు నెలకు 90 లక్షల వైల్స్కు పెరిగిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. గతంలో దీని ఉత్పత్తి నెలకు 40 లక్షలుగా ఉన్నదని చెప్పారు. త్