న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,49,691 కేసులు నమోదు కాగా.. మరో 2767 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ�
కరోనా ఐసోలేషన్ వార్డులుగా రైల్వే బోగీలు | నిత్యం ఎంతో మందిని గ్యమస్థానాలకు చేర్చే రైలు బోగీలు మళ్లీ ఐసోలేషన్ వార్డులుగా మారుతున్నాయి. కరోనా మహమ్మారి మొదటి విడుతలో ఆసుపత్రుల్లో బెడ్ల కొరతతో కోచ్లను ఐ�
నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులకు పాజిటివ్ | ఉత్తరాఖండ్లోని సుర్సింగ్ ధార్లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారు.
ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యులు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో నిర్విరామంగా సేవలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జోరుగా పరీక్షలు, వ్యాక్సినేషన్ వ్యాధి ప్రబలకుండా వేర్వేరుగా ప్రక్రియ ప్రజల ప�
‘అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ సాధారణ జీవితాల్ని సంక్లిష్టం చేసుకుంటున్నాం. ఒత్తిడిని పెంచుకుంటున్నాం. ఆ ధోరణి నుంచి బయటపడాలి. ప్రేమను పంచే గుణాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే మన జీవితం బాగుండటమే కాకుండా �
కరోనా కారణంగా పెరిగిన డిమాండ్ ప్రాణవాయువు కోసం జనం పరుగులు ఇష్టారీతిగా వాడితే ప్రమాదం: వైద్యులు ఇతర రంగాల్లోనూ కీలకంగా ఆక్సిజన్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా కేసులు తీవ్రంగా పెర�
రాష్ట్రంలో 7 వేలు దాటిన రోజువారీ కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,464 మందికి పాజిటివ్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా మరణాలు పెరుగుతున్నాయి. శుక్రవారం �
నటన, దర్శకత్వం, సంగీతం ఏ రంగంలో అయినా పరిచయం అవసరం లేని ప్రతిభ ఎస్.వి.కృష్ణారెడ్డిది. చిత్రసీమ మీద అంతులేని ప్రేమతో ఆటుపోట్లను ఎదుర్కొని, దర్శకుడిగా నిలదొక్కుకోవడమే కాదు, ఆరోగ్యవంతమైన సినిమా లెన్నో రూపొ�
శ్రీశైలం : కరోనా వైరస్ లక్షణాలు ప్రబలకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని భక్తులకు శ్రీశైల దేవస్థానం ఈఓ కేఎస్ రామారావు సూచించారు. రోజు రోజుకు చాపకింద నీరులా విస్తరి�