ఇప్పుడు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. కాబట్టి మనం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచు�
మల్కాజిగిరి, ఏప్రిల్ 22: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో మల్కాజిగిరి జోన్ పరిధిలో ప్రజలు భయాందోళనలతో బతుకును వెళ్లదీస్తున్నారు. వైద్యులు, అధికారుల సూచనలు పాటిస్తున్న�
ఇంట్లో ఒకరికి వస్తే మిగిలినవారికి వ్యాప్తి సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే కట్టడి హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఇంట్లో ఎవరైనా ఒకరు వైరస్ బారినపడితే అది అందరికీ అంటుకుంటున్నది. కరోనా సెకండ్లో ఇ�
మళ్లీ లాక్డౌన్ ఆందోళనలో ఇతరరాష్ర్టాల కూలీలు ఇక్కడే ఉండేలా భరోసా ఇస్తున్న యాజమాన్యాలు ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని హామీ హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి, మళ్లీ లాక్డౌన్ ఉండవచ్చ�
రాత్రి 7 గంటల వరకే ప్రచారం కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటించాలి ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కొవిడ్ ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ మున్సిపల్, కార్పొరేషన్ �
హైదరాబాద్ : కొవిడ్-19తో మరణించిన ఓ వృద్ధురాలి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంల�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళన రేపుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 67,013 కరోనా కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,94,840కు, మొత్తం మర
ముంబై : ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న తరుణంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విరుచుకుపడటం అతిపెద్ద సవాల్ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ భేటీ సందర్భంగా ఆయ