కేంద్రీయ విద్యాలయాల| కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించిన మొదటి జాబితా విడుదల వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ లిస్ట్ను ఈనెల 23న విడుదల చేయాల్సి ఉంది.
అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యేక నిబంధనలు కొవిడ్ నిబంధనలు పాటించేలా అసోసియేషన్ల చర్యలు విజిటర్లు, పనిమనుషులు, డ్రైవర్లకు థర్మల్ స్క్రీనింగ్ పార్కులు, జిమ్లు, వాకింగ్ ప్రదేశాలు మూస�
ఇంటినుంచి బయటకు రావొద్దు పాజిటివ్ ఉంటే కొవిడ్ దవాఖానలో డెలివరీ తల్లిపాల ద్వారా కరోనా సోకదు కరోనా నేపథ్యంలో గర్భిణుల పట్ల ప్రత్యేక దృష్టి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల�
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ వ్యూహాన్ని పోలీసులు పక్కాగా అమలుచేస్తున్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటలవరకు నిషేధాజ్ఞలను అందరూ పాటించే�
ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో 50 వేల పడకలు ప్రభుత్వ పరిధిలో 10 వేలు, ప్రైవేటులో 19 వేలు ఖాళీ కరోనా రోగుల కోసంప్రభుత్వం అన్నిముందస్తు జాగ్రత్తలు హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): గతేడాది తొలి కేసు నమోదైన �
నైట్ కర్ఫ్యూ | కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 67,468 కరోనా కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,27,827కు, మొత్తం మర�
న్యూఢిల్లీ: ఇద్దరు కాంగ్రెస్ నేతలకు కరోనా సోకింది. తాము కరోనా పాజిటివ్ అని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి, కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బుధవారం పేర్కొన్న�