రాజధాని సహా అన్ని జిల్లాల్లో కేసుల పెరుగుదల వారంలో 5 రెట్ల వేగంతో వ్యాపిస్తున్న కరోనా వైరస్ రాష్ట్రవ్యాప్తంగా 363 మైక్రో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ)ః సెకండ్వేవ్ రూ
రాష్ర్టవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు పలుచోట్ల అభిషేకాలు, హోమాల నిర్వహణ మూడ్రోజులపాటు జరిపించాలని నిర్ణయం నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 20: కరోనా మహమ్మారినుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావ
7.9%- మనదేశ జనాభాలో వ్యాక్సిన్ తీసుకున్నవారు 1.2%- రెండు డోసులు తీసుకున్నవారు ఈ లెక్కన మన దేశంలో నలభై శాతం జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వడానికి పట్టే సమయం- 2021 డిసెంబర్ రెండోవేవ్ను అరికట్టడంలో కేంద్రప్రభుత్వం ఘోర
లాక్డౌన్ ఆఖరి అస్త్రం కావాలి మైక్రో కంటైన్మెంట్పై దృష్టి పెట్టాలి వలస కార్మికులు వెళ్లిపోకుండా భరోసా ఇవ్వాలి రాష్ర్టాలకు ప్రధాని మోదీ సూచనలు ఆక్సిజన్ కొరత ఉందని ఒప్పుకోలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కర
ఎలుకల్లో సక్సెస్.. మనుషులపై చివరి దశలో ప్రయోగాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఇన్ఫ్లూయెంజా చికిత్స కోసం అభివృద్ధి చేసిన ఎంకే-4482 (మోల్న్యూపిరావిర్) ట్యాబ్లెట్ కొవిడ్ వ్యాధి తీవ్రతను తగ్గిస్తుందని శాస్త్ర
ఢిల్లీ : దేశాన్ని లాక్డౌన్ నుంచి కాపాడాలని.. లాక్డౌన్ను రాష్ట్రాలు చివరి అస్త్రంగానే పరిగణించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను కూడా క�
ఢిల్లీ : రెండో దశలో కరోనా తుఫాన్ వలె విరుచుకుపడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో సమావేశం పూర్తి అనంతరం దేశంలో కొవిడ్ పరిస్థితులపై జాతినుద్దేశించ
ఆదిలాబాద్ : కొవిడ్ -19 కు సంబంధించిన సందేహాలు, ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు ఫోన్ చేసి నివేదించాల్సిందిగా ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ పౌరులకు సూచించారు. టోల్ ఫ్రీ �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో భారత్ నుంచి ప్రయాణాలపై నిషేధం విధించే దేశాల జాబితా పెరిగిపోతున్నది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, హాంకాంగ్ దేశాలు భారత్ నుంచి తమ దేశాలకు రా�
ముంబై : కొవిడ్-19 సెకండ్ వేవ్ రోజుల వ్యవదిలోనే ప్రాణాలను కబళిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం ఆక్సిజన్ అందక కన్న కొడుకు, కుటుంబ సభ్యులు చూస్తుండగానే 57 ఏండ్ల దీపక్ మాత్రే కన్నుమూయ�
న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఆక్సిజన్ కొరత ఉన్నదని ఫిర్యాదులు చేస్తున్నాయి. అయితే ఇండియాలో అతిపెద్ద ఆక్సిజన్ తయారీదారు ఐనాక్స్ ఎయిర్ ప్రోడక్ట్స్ మాత్రం అ�
చెన్నై : నటుడు వివేక్ మరణంపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని, అదేవిధంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కొవిడ్ -19 టీకా డ్రైవ్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు నటుడు మన్సూర్ అలీ ఖాన్పై తమిళనాడులోని వడపళని పోల�
ఢిల్లీ : కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో యూజీసీ నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్(నెట్) పరీక్ష షెడ్యూల్ వాయిదా పడింది. మే 2 నుండి 17వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మం�