కోల్ కతా : కొవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో లాక్డౌన్ విధించబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మే 5 నుంచి బెంగాల్ లో 18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ డోసులు అందిస్తామని దీ
న్యూఢిల్లీ : కరోనా వైరస్ తో తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి మాత్రమే వైద్యుల సిఫార్సు మేరకు రెమ్డిసివిర్ మందు ఇవ్వాలని అందరికీ ఇదే ఔ|షధం అవసరం లేదని, ఇది రామబాణం కాదని అత్యున్నత వైద్యుల గ్ర�
ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతూ పలువురి ప్రాణాలను హరిస్తోంది. ముంబైలో ఓ సీనియర్ మహిళా డాక్టర్ కొవిడ్ తో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె తనువు చాలించేందుకు 36 గంటల ముందు ఫేస్ బుక్ ఖాతాలో చేసిన �
న్యూఢిల్లీ: ఇండియాలో అతి పెద్ద టూ-వీలర్ తయారీదారు హీరో మోటోకార్ప్ బైక్స్ తయారీని తాత్కాలికంగా నిలిపేసింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుం�
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ఐటీ, బీపీఓ వంటి సేవా రంగ కంపెనీలు తమ ఉద్యోగులకు కల్పించిన ఇంటి నుంచి పని పద్ధతిని కొనసాగిస్తుండగా, ఈ విధానం సరిపడని తయారీరంగ కంపెనీలు పలు జా�
చండీఘడ్ : కరోనా కేసుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాలకు డిమాండ్ పెరిగింది. ఫరీదాబాద్ కు తరలిస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ ను ఢిల్లీ ప్రభుత్వం లూటీ చేసిందని హర్యానా ఆరోగ్య మంత్ర�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ మెడికల్ ఆక్సిజన్ ను భారత్ ఎగుమతి చేస్తోందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అధికారులు పేర్కొన్నారు. ఓవైపు దేశంలో కరోనా కేస�
కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు బయటవారి ప్రవేశాలపై ఆంక్షలు చిన్నారుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ సాధారణ అస్వస్థతకు గురైనా ఐసొలేషన్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో సిబ్బందికి ప్రత్యేక వార్డు హై