రాంచీ: కరోనా కారణంగా మరో రాష్ట్రం లాక్డౌన్లోకి వెళ్లిపోతోంది. ఈ నెల 22 నుంచి 29 వరకు 8 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది జార్ఖండ్. ఇప్పటికే ఢిల్లీలో 6 రోజుల లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అత్య
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 17 వరకూ మెడికల్ ఆక్సిజన్ సరఫరాలు నాలుగు రెట్లు పెరిగి 4739 టన్నులకు ఎగబాకాయని అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో �
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన మూడు దశల పోలింగ్ ను ఒకేసారి చేపట్టాలని కోరుతూ పాలక టీఎంసీ నేతలు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వినతి పత్రం సమర్పించారు. బెంగాల
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. సెకండ్ వేవ్లో భాగంగా గత ఆదివారం నుంచి దేశంలో గంటకు 10 వేల కేసులు, 60 మరణాలు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ �
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి హనుమాన్ మిశ్రా కొవిడ్తో పోరాడుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స ప�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజూ 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతన్నాయి. మంగళవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో కూడా 23 వేలకుపైగా మందికి కరోనా పాజిటివ్ వచ్చిం
కోవిడ్ తో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకోమని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. అటు చైనా కూడా ఈ వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు టీకాలు వేయించుకోమని చెబుతున్నా పట్టించుక�
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనాతో చెస్ ఆడుతున్నాం. మనం ఒక ఎత్తు వేస్తే.. వైరస్ మరో ఎత్తు వేస్తోంది. ఈ ఏడాది చివరిలోపు ఎవరు గెలుస్తారో చూద్దాం అని అన్నారు ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా. న్యూస్18
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. అయితే అంతకుముందు రోజుతో పోలిస్తే.. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. తాజాగా 2,59,170 కేసులు నమోదయ్యాయి. 1761