కరోనా సంబంధిత అంశాలపై 24/7 సమాచారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ గ్రేటర్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహమ్మారిని నియంత్రించేందుకు బల్దియా చర్యలను వేగి రం చేసింది. నగరవాసులకు
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 705 మందికి వైరస్ కరోనా, ఇతర కారణాలతో 15 మంది మృతి హైదరాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 4,009 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా, ఇతర కారణాలతో 14 మంది మర�
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు నంగునూరు, ఏప్రిల్ 19 : కరోనా నివారణ టీకాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని, దానికి తగ్గట్టుగా సిబ్బందిని సమకూర్చి మరిన్ని సెంటర్లు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్ వేగవంతం చేయ�
పిల్లల్లో దగ్గు తరచూ వస్తుంటుంది. ఏ దగ్గు వెనుక ఏ ముప్పు ఉందో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు. దగ్గు వ్యాధి కాదు. కానీ, శ్వాసవ్యవస్థలో వచ్చే సమస్యలను సూచించే ప్రధాన వ్యాధి లక్షణమిది. దగ్గు శ్వా�
దేశంలో రెండో విడత కరోనా వ్యాప్తి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు స్థాయిలో విస్తరిస్తూ ప్రాణాలను బలితీసుకుంటున్నది. రోజుకు 2.70లక్షలకు మించి వైరస్ బారిన పడుతున్నారు. కరోనా వ్�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ నేపథ్యంలో సోమవారం నుంచి వారం వరకు లాక్డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలోని స్కూళ్లకు మంగళవారం నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులు ప్ర�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 58,924 కరోనా కేసులు, 351 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,98,262కు, మరణ�
చండీగఢ్: పంజాబ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆంక్షలు, మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతున్నది. దేశ వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు, మరణాలు రెండు వేలకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు నగరాల్లోని ప్రజలు కరోనా బా�
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ రాజధానిలో ఆరు రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన కొద్దిసేపటికే నగరంలో మద్యం దుకాణాల ముందు జనం బారులుతీరారు. మందు�