కోవిడ్ తో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకోమని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. అటు చైనా కూడా ఈ వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు టీకాలు వేయించుకోమని చెబుతున్నా పట్టించుక�
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనాతో చెస్ ఆడుతున్నాం. మనం ఒక ఎత్తు వేస్తే.. వైరస్ మరో ఎత్తు వేస్తోంది. ఈ ఏడాది చివరిలోపు ఎవరు గెలుస్తారో చూద్దాం అని అన్నారు ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా. న్యూస్18
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. అయితే అంతకుముందు రోజుతో పోలిస్తే.. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. తాజాగా 2,59,170 కేసులు నమోదయ్యాయి. 1761
కరోనా సంబంధిత అంశాలపై 24/7 సమాచారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ గ్రేటర్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహమ్మారిని నియంత్రించేందుకు బల్దియా చర్యలను వేగి రం చేసింది. నగరవాసులకు
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 705 మందికి వైరస్ కరోనా, ఇతర కారణాలతో 15 మంది మృతి హైదరాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 4,009 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా, ఇతర కారణాలతో 14 మంది మర�
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు నంగునూరు, ఏప్రిల్ 19 : కరోనా నివారణ టీకాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని, దానికి తగ్గట్టుగా సిబ్బందిని సమకూర్చి మరిన్ని సెంటర్లు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్ వేగవంతం చేయ�
పిల్లల్లో దగ్గు తరచూ వస్తుంటుంది. ఏ దగ్గు వెనుక ఏ ముప్పు ఉందో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు. దగ్గు వ్యాధి కాదు. కానీ, శ్వాసవ్యవస్థలో వచ్చే సమస్యలను సూచించే ప్రధాన వ్యాధి లక్షణమిది. దగ్గు శ్వా�
దేశంలో రెండో విడత కరోనా వ్యాప్తి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు స్థాయిలో విస్తరిస్తూ ప్రాణాలను బలితీసుకుంటున్నది. రోజుకు 2.70లక్షలకు మించి వైరస్ బారిన పడుతున్నారు. కరోనా వ్�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ నేపథ్యంలో సోమవారం నుంచి వారం వరకు లాక్డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలోని స్కూళ్లకు మంగళవారం నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులు ప్ర�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 58,924 కరోనా కేసులు, 351 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,98,262కు, మరణ�