న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణుకు పుట్టిస్తున్న సమయంలో ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాకు రెమ్డెసివిర్ ఏమీ మంత్ర దండం కాదని, ఇది మరణాలను తగ్గించ�
న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్కు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నోటి ద్వారా ఇచ్చే రెమ్డెసివిర్ను అభివృద్ధి చేసినట్లు జ�
కొవిడ్ వ్యాక్సినేషన్| కరోనా వ్యాక్సినేషన్పై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కోరింది. కోవాగ్జిన్ అనేది ఉత్తేజం లేని వ్యాక్సినే తప్ప శక్తిలేనిది కాద�
ముంబై : కరోనా డ్రగ్ రెమ్డిసివిర్ సరఫరాపై నెలకొన్న వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ లక్ష్యంగా పాలక శివసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాను కరోనా వ�
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడం ప్రారంభించి మూడు నెలలకు పైనే అయింది. ఇప్పటికే సుమారు 13 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పటికీ కనీసం సగం మంది కరో�
అభ్యర్థులు| యూజీసీ నెట్ పరీక్ష వచ్చే నెల 2న ప్రారంభం కానుంది. మే 2 నుంచి 17 వ తేదీవరకు ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలో వి�
లాస్ ఏంజిల్స్: ఇప్పటికే మీరు కరోనా బారిన పడి కోలుకున్నారా? అయితే మీకు కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసు చాలని చెబుతోంది తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం. గతేడాది డిసెంబర్లో వ్యాక్సిన్లు మార్కెట్లోక�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకూ కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత వారం రోజుల నుంచి వరుసగా రెండు లక్షలకు తగ్గకుండా కొ�
రాష్ట్రంలో| రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 5 వేలకుపైగా నమోదవగా, ఆదివారం ఆ సంఖ్య 4 వేలకు తగ్గింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4009 కరోనా పాజిటివ్ కేసులు న�
డోసులు లేక నిన్న వ్యాక్సినేషన్ నిలిపివేశాం 25 ఏండ్లు నిండినవారికి ఇవ్వాలని కోరాం చికిత్స ప్రొటోకాల్ ప్రకారమే ఆక్సిజన్ కొరత తీర్చేందుకు రెమ్డెసివిర్ పంపిణీ కేంద్రం వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేం�
అమరావతి : కరోనా దృష్ట్యా ఈ నెల 21న జరిగే శ్రీరామ నవమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించాలని ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. అదేవిధంగా ఆలయా�