గత అనుభవాల దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలుపని ప్రదేశాల్లో టెంపరేచర్ చెకప్, వైద్య పరీక్షలుమాస్కులు, సామాజిక దూరంతో పనులునిర్మాణ ప్రాంతాల్లోనే కార్మికులకు వసతులురాష్ట్రేతర కూలీలకు నిర్మాణ సంస్థలు అండ
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు కరోనా వైరస్ సోకిం ది. కొవిడ్-19 పరీక్షలో తనకు పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఆయన శనివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నేడు చేయించుకున్న కరోనా పరీక్�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ ఆందోళన రేపుతున్నది. శనివారం రికార్డు స్థాయిలో 24,375 కరోనా కేసులు, 167 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,27,998కు, మరణాల సంఖ్య 11,960కు పెర
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఆందోళన రేపుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 67,123 కరోనా కేసులు, 419 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,70,707కు, మరణాల �
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ (ఈసీ) బాధ్యత వహించాలని శివసేన ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల నుంచి వైరస్ కేసులు ఇతర ప
న్యూఢిల్లీ : దదేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శనివారం పలు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులత�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో వరుస విజయాలతో జోరుమీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి మరో శుభవార్త. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ డేనియల్ సామ్స్ చెన్నైలోని జట్టు బయో బబుల్లో చేరాడు. కొవిడ్-19 నేపథ్�