న్యూఢిల్లీ : దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహమ్మారి బారినపడగా.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా, శిర�
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మే 15వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయించింది. సాంస్కృతిక, పర్యా
దేశంలో కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా..పది రోజుల్లోనే రెట్టింపయిన రోజూవారీ కేసులు ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ .. సీఎం ప్రకటన కుంభమేళాలో 5 రోజుల్లో 1700 కేసులు విదేశీ వ్యాక్సిన్లకు మూడు రోజుల్లో అనుమతి కేసు�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాలో ఐదు రోజుల్లో 1,701 మందికి కరోనా సోకింది. ఇంకా చాలా మంది రిపోర్టులు రావాల్సి ఉన్నదని, అవి వస్తే బాధితుల సంఖ్య 2,000లకు చేరుకునే అవకాశముందని అధికా
వైరస్ లోడ్ ఎక్కువగా ఉంటేనే అది కూడా వైద్యులు సూచిస్తేనే లేదంటే దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు రెమ్డెసివిర్ ఔషధం సంజీవని కాదు కరోనాకు అదొక్కటే మందు కాదు రోజుకు యాభై వేల కేసులు వస్తున్న మహారాష్ట్రలో వాడు
ముంబై: కరోనా ఉద్ధృతితో విలవిల్లాడుతున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ తనవంతు సాయాన్ని ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు దవాఖానల్లో ఆక్సిజ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారిపై పోరుకు భారత కుబేరుడు ముకేశ్ అంబానీ తన వంతు సాయం చేస్తున్నారు. తన రిఫైనరీలలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ను ముంబైకి పంపిస్తున్నారు. గుజరాత్లో ప్రపంచంలోనే అ
న్యూఢిల్లీ: విదేశీ కరోనా వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేస్తున్న మూడు రోజుల్లోపే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వీజీ సోమానీ అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య