ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టలేదు. మా అపార్ట్మెంట్ బిల్డింగ్ను సీల్ చేశారు. 14 రోజులు ఇంట్లోనే ఉన్నాం. అయినా నాతోపాటు నా కుటుంబం కొవిడ్ బారిన పడింది అని బాలీవుడ్ స్టార్ హీరో రాహుల్ రాయ్ చెప్పాడు. తన క
ముంబై: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో ముంబై మహానగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. గురువారం నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ కొవిడ్ పేషెంట్ల�
కరోనా కేసులు| రాష్ట్రంలో కొత్తగా 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు మరో ఎనిమిది మంది బాధితులు మరణించగా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చ�
కోపెన్హాగెన్: ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ వినియోగాన్ని యురోపియన్ దేశం డెన్మార్క్ పూర్తిగా నిలిపేసింది. దీంతో ప్రపంచంలో ఈ నిర్ణయం తీసుకున్న తొలి దేశంగా డెన్మార్క్ నిలిచింది. ఈ వ్�
మందుల కొరత.. ధరలకు రెక్కలు ముందు జాగ్రత్తగా వినియోగిస్తున్న ప్రజలు రెమిడెసివిర్.. నో స్టాక్ సొంత వైద్యం వద్దు.. హెచ్చరిస్తున్న వైద్యనిపుణులు కరోనా వైరస్తో ప్రజల్లో మందుల వాడకం అమాంతం పెరిగింది. ముందుజ�
గత ఏడాది కరోనా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం మూలంగా తెలుగు చిత్రసీమ తీవ్రంగా నష్టపోయింది. తొమ్మిది నెలల పాటు షూటింగ్లు నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఆరంభంలో సినీ పర
పండుగరోజూ 72 వేలకు పైగా పరీక్షలు 8 మంది మృతి.. 25 వేల మందికి చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. మంగళవారం ఉగాది పండుగ రోజు సైతం 72,364 వైరస్ నిర్ధారణ పరీక్షలు న�
కొవిడ్-2 సంక్షోభ సమయంలో ఎర్రని పండ్లు, కూరగాయలను పుష్కలంగా తినాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజ లవణాలు, విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రస�
మీరు ఆరోగ్యం గురించి తరచూ ఆందోళన చెందుతున్నారో, లేదో చెప్పడానికి ఈ లక్షణాలను ఒకసారి చెక్ చేసుకోండి. అతిగా ఆందోళన చెందడం వల్ల ఒత్తిడి ఎక్కువవుతుందని నిపుణులు చెప్తున్నారు. కోవిడ్: 19 గురించి తరచూ నొక్కి �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో వేవ్ మరింత కలవరపరుస్తున్నది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 17,282 కరోనా కేసులు 104 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,67,438కు, మరణాల సంఖ్య 11,540కు పెరిగిం�
జైపూర్: రాజస్థాన్లో నైట్ కర్ఫ్యూను మరో రెండు గంటలు పొడిగించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మొత్తం 12 గంటలు పాటించనున్నారు. ఈ నెల 16 నుంచి 30 వరకు ఈ మేరకు అమలు చేయనున్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ నైట్�
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ
న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కుంభమేళాను షెడ్యూల్ కంటే ముందుగానే ముగించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని హరిద్వారా డిస్ట్రిక్ట్ మెజిస్ట్ర