ఢిల్లీ : కొవిడ్ నేపథ్యంలో తీహార్ జైలు నుంచి గతేడాది బెయిల్, పెరోల్పై విడుదలైన మొత్తం 5,556 మంది ఖైదీల్లో 2,200 మంది జైలుకు తిరిగి రాగా 3,300 మంది పత్తా లేకుండా పోయారు. వీరి ఆచూకీని కనుగొనేందుకు జైలు అధికారుల�
హరిద్వార్: లక్షల మంది తరలివస్తున్న కుంభమేళాలో కరోనా విస్ఫోటనం తప్పదన్న ఆందోళనలు నిజమవుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 14 మధ్య ఐదు రోజుల్లో మొత్తం 1701 మంది కరోనా బారిన పడిన�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో వివిధ రాష్ట్రాలు లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యులు విధిస్తున్నాయి. వీటి కారణంగా మరోసారి ఆర్థిక సంక్షోభం ఏర్పడకూడదన్న ఉద్దేశంతో కేంద్రం మరో ఉద్
ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టలేదు. మా అపార్ట్మెంట్ బిల్డింగ్ను సీల్ చేశారు. 14 రోజులు ఇంట్లోనే ఉన్నాం. అయినా నాతోపాటు నా కుటుంబం కొవిడ్ బారిన పడింది అని బాలీవుడ్ స్టార్ హీరో రాహుల్ రాయ్ చెప్పాడు. తన క
ముంబై: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో ముంబై మహానగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. గురువారం నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ కొవిడ్ పేషెంట్ల�
కరోనా కేసులు| రాష్ట్రంలో కొత్తగా 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు మరో ఎనిమిది మంది బాధితులు మరణించగా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చ�
కోపెన్హాగెన్: ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ వినియోగాన్ని యురోపియన్ దేశం డెన్మార్క్ పూర్తిగా నిలిపేసింది. దీంతో ప్రపంచంలో ఈ నిర్ణయం తీసుకున్న తొలి దేశంగా డెన్మార్క్ నిలిచింది. ఈ వ్�
మందుల కొరత.. ధరలకు రెక్కలు ముందు జాగ్రత్తగా వినియోగిస్తున్న ప్రజలు రెమిడెసివిర్.. నో స్టాక్ సొంత వైద్యం వద్దు.. హెచ్చరిస్తున్న వైద్యనిపుణులు కరోనా వైరస్తో ప్రజల్లో మందుల వాడకం అమాంతం పెరిగింది. ముందుజ�
గత ఏడాది కరోనా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం మూలంగా తెలుగు చిత్రసీమ తీవ్రంగా నష్టపోయింది. తొమ్మిది నెలల పాటు షూటింగ్లు నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఆరంభంలో సినీ పర
పండుగరోజూ 72 వేలకు పైగా పరీక్షలు 8 మంది మృతి.. 25 వేల మందికి చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. మంగళవారం ఉగాది పండుగ రోజు సైతం 72,364 వైరస్ నిర్ధారణ పరీక్షలు న�
కొవిడ్-2 సంక్షోభ సమయంలో ఎర్రని పండ్లు, కూరగాయలను పుష్కలంగా తినాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజ లవణాలు, విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రస�
మీరు ఆరోగ్యం గురించి తరచూ ఆందోళన చెందుతున్నారో, లేదో చెప్పడానికి ఈ లక్షణాలను ఒకసారి చెక్ చేసుకోండి. అతిగా ఆందోళన చెందడం వల్ల ఒత్తిడి ఎక్కువవుతుందని నిపుణులు చెప్తున్నారు. కోవిడ్: 19 గురించి తరచూ నొక్కి �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో వేవ్ మరింత కలవరపరుస్తున్నది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 17,282 కరోనా కేసులు 104 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,67,438కు, మరణాల సంఖ్య 11,540కు పెరిగిం�