జెనీవా: కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉన్న కారణంగా ఆహార మార్కెట్లో బతికి ఉన్న అడవి క్షీరదాల అమ్మకాలను నిలిపి వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కోరింది. పెద్ద సంఖ్యలో జనాభాకు సాంప్రద
వియన్నా: కరోనా ఆరోగ్య సిబ్బందిపైనే కాదు నేతలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచీ పని బాగా ఎక్కువైపోయి ఇక తన వల్ల కాదంటూ ఆస్ట్రియా ఆరోగ్య శాఖ మంత్రి రుడాల్ఫ్ ఆన్షో
న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి (ఇండిపెండెంట్) సంతోష్ గంగ్వార్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా పాజిటివ్ వచ్చ�
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్కు సోమవారం నిపుణుల కమిటీ ఓకే చెప్పిన విషయ
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 34.5 లక్షలు, యాక్టివ్ కేసుల సం�
న్యూఢిల్లీ: కరోనా కేసులపరంగా భారత్ మరోసారి బ్రెజిల్ను దాటింది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్నది. దేశంలో కరోనా అడ్డూ అదుపూ లేకుండా వ్యాపిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 1,68,912 కేసులు నమ�
భోపాల్ : కొవిడ్-19 కేసుల తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి 19 వరకూ రాష్ట్ర రాజధాని నగరం భోపాల్లో కరోనా కర్ఫ్యూ విధించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది. మంగళవారం నుంచి 19వ తేదీ ఉదయం ఆరు గంటల వరకూ �
న్యూఢిల్లీ : అధికంగా వ్యాప్తి చెందే కరోనా వైరస్ స్ట్రెయిన్లు దేశవ్యాప్తంగా ప్రబలుతున్నా ప్రజలు కొవిడ్-19ను తేలికగా తీసుకుంటున్నారని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ( ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణ్ద�
న్యూఢిల్లీ: ముగ్గురు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు కరోనా సోకింది. దీంతో వారు తమ నివాసాల్లో ఐసొలేషన్లో ఉన్నారు. హైకోర్టు వర్గాలు ఈ విషయం వెల్లడించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీ
ముంబై : దేశ ఆర్థిక రాజధానిని మరోసారి కరోనా వైరస్ వణికిస్తున్న క్రమంలో మహమ్మారి కట్టడికి బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పలు చర్యలు చేపడుతోంది. నగరంలోని కొన్ని ఫోర్ స్టార్, ఫైవ్స్టార్ హ�
లాక్డౌన్| కరోనా కేసులు అధికమవుతుండంతో జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలుచేస్తున్నారు. జిల్లాలోని పెగడపల్లి మండలం బతికపల్లిలో గత కొన్నిరోజులు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా