ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 34.5 లక్షలు, యాక్టివ్ కేసుల సం�
న్యూఢిల్లీ: కరోనా కేసులపరంగా భారత్ మరోసారి బ్రెజిల్ను దాటింది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్నది. దేశంలో కరోనా అడ్డూ అదుపూ లేకుండా వ్యాపిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 1,68,912 కేసులు నమ�
భోపాల్ : కొవిడ్-19 కేసుల తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి 19 వరకూ రాష్ట్ర రాజధాని నగరం భోపాల్లో కరోనా కర్ఫ్యూ విధించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది. మంగళవారం నుంచి 19వ తేదీ ఉదయం ఆరు గంటల వరకూ �
న్యూఢిల్లీ : అధికంగా వ్యాప్తి చెందే కరోనా వైరస్ స్ట్రెయిన్లు దేశవ్యాప్తంగా ప్రబలుతున్నా ప్రజలు కొవిడ్-19ను తేలికగా తీసుకుంటున్నారని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ( ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణ్ద�
న్యూఢిల్లీ: ముగ్గురు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు కరోనా సోకింది. దీంతో వారు తమ నివాసాల్లో ఐసొలేషన్లో ఉన్నారు. హైకోర్టు వర్గాలు ఈ విషయం వెల్లడించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీ
ముంబై : దేశ ఆర్థిక రాజధానిని మరోసారి కరోనా వైరస్ వణికిస్తున్న క్రమంలో మహమ్మారి కట్టడికి బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పలు చర్యలు చేపడుతోంది. నగరంలోని కొన్ని ఫోర్ స్టార్, ఫైవ్స్టార్ హ�
లాక్డౌన్| కరోనా కేసులు అధికమవుతుండంతో జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలుచేస్తున్నారు. జిల్లాలోని పెగడపల్లి మండలం బతికపల్లిలో గత కొన్నిరోజులు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా
ముంబై : ధారావి.. ముంబైలో అతిపెద్ద స్లమ్. ఇక్కడ సుమారు ఆరు లక్షల మంది జనాభా ఉంటారు. కానీ గత ఏడాది కోవిడ్19ను ఆ స్లమ్ అత్యంత సమర్థవంతంగా నియంత్రించింది. నిజానికి సోషల్ డిస్టాన్సింగ్ ఇక్కడ పాటించ
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శనివారం రాత్రి వరకు 3 వేలకుపైగా నమోదవగా, తాజాగా అంతకంటే వెయ్యి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మరో 2251 మందికి కరోనా వైరస్ సోకిం�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా అడ్డూఅదుపూ లేకుండా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,68,912 కేసులు నమోదవడం గమనార్హం. మరో 904 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ కరోనా బారిన ప�
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేపింది. సుప్రీంకోర్టులోని 50 శాతం మంది సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక నుంచి కేసులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే ని�