నిరంతరం సీసీ కెమెరాల నిఘా మాస్క్లేకుండా రోడ్డు ఎక్కితే పట్టేస్తుంది.. 8 రోజుల్లో 3,214 కేసులు నమోదు మాస్క్ లేకుండా రోడ్లపైకి వచ్చేవారు ఒక్క సారి ఆలోచించండి.. మన కోసమే ప్రభుత్వం చెబుతుందనే విషయాన్ని గుర్తి�
కీసర, ఏప్రిల్ 11 : మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సభ్యులతో పాటు పలు పార్టీల నేతలందరూ కరోనా టీకా వేసుకొని కరోనాను తరిమికొట్టాలని కీసర ఎంపీడీవో పద్మావతి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసి
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 34 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ
హైదరాబాద్ : ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మాస్కులు ధరించని పలువురి వ్యక్తులకు పోలీసులు రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మేడ్చల్లో కరోనాపై అవగాహన కల్పించిన పోలీసులు మాస్క్ ధరించని 28 మంది వ్యక్తులు,
ముంబై: దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐసొలేషన్ కోచ్లను రైల్వే సిద్ధం చేస్తున్నది. తమ వద్ద 386 ఐసొలేషన్ కోచ్లు అందుబాటులో ఉన్నట్లు పశ్చిమ రైల్వే తెలిపింది. ఇందులో 128 కోచ్లు ముంబై డివిజన్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. ఆదివారం కేసుల నమోదు అన్నిరికార్డులను బ్రేక్ చేసింది. తొలిసారి అత్యధికంగా పది వేలకుపైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. శనివార�
హైదరాబాద్ : కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో భాగంగా బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, రవాణా వాహనాల్లో మాస్క్ ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధించనున్నట్ల�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3495 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల చిత్తూర్లో నలుగు
న్యూఢిల్లీ: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం, వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న వేళ ఇండియాకు కాస్త ఊరట కలిగించే వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికం ముగిసే నాటికి దేశంలో మరో ఐదు కరోన�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండటంతో అందుకు తగ్గట్టుగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. రోజూ లక్షల మంది టీకాలు వేయించుకుంటున్నారు. దాంతో దేశంలో కొవిడ్ వ్యాక్స
బాలీవుడ్ బాక్సాఫీస్పై కరోనా దెబ్బ మామూలుగా లేదు. 2021 తొలి మూడు నెలల్లో మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు కేవలం రూ.50 కోట్లు మాత్రమే కావడం విశేషం. వందల కోట్ల బడ్జెట్లు, వేల కోట్ల బిజినెస్లు బాలీవుడ్ల�
న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టీకా ఉత్సవ్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు సూచనలు చేశారు. కరోనా కేసులు భారీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నాలుగు
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. రోజులు గడిచినా కొద్ది వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా రోజు వారీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో