ఫైజర్ | అమెరికాలో 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఔషధ దిగ్గజం ఫైజర్ శుక్రవారం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ)కు దరఖాస్తు చేసింది.
విభాగాలవారీగా ఆదేశాలు వారంలో పోలీసులకు 95% పూర్తి 14 నాటికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆర్టీసీ, అటవీ అధికారులకూ హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా ఇప�
గురువారం 2,478 మందికి పాజిటివ్ అత్యధికంగా జీహెచ్ఎంసీలో 402 కేసులు 15,472 మందికి చికిత్స.. ఐదుగురి మృతి హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం రెండింతలు చేసింది. గురువారం �
గ్రామాల్లో కరోనా క్యాంపులు స్పాట్లోనే నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు గ్రామాల్లో క్యాంపు లు పెట్టి, పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
న్యూఢిల్లీ: సహరా గ్రూపు చైర్మన్ సుబ్రతా రాయ్కి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని కంపెనీ ఒక ప్రకటనలలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుండటంతో అందరు సురక్షితంగా ఉండాలని, చుట్ట�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 32.8 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 5.34 �
కరోనా సెకండ్ వేవ్ కరోనా విజృంభన మళ్లీ మొదలైంది. ముందుతో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. కరోనావైరస్ వ్యాప్తి కూడా అత్యంత వేగంగా జరుగుతోంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 35 మంది వైద్యులకు కరోనా సోకింది. ఢిల్లీలో రెండో అతి పెద్ద ఆసుపత్రి అయిన ఎయిమ్స్లో 35 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని శుక్రవారం ప�
చండీఘడ్ : దేశ రాజధాని ప్రాంతంలో కరోనా వైరస్ కేసుల వ్యాప్తితో రైతుల ఆందోళన సూపర్ స్ప్రెడర్ ఈవెంట్గా మారుతుందని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ఆందోళన వ్యక్తం చేశారు. హర్యానా సరిహద్దుల్లో నిరసనలు చేప�
హైదరాబాద్ : కరోనాతో ఓ హెడ్కానిస్టేబుల్ మృతిచెందాడు. నగరంలోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్లో హసన్ అలీ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 19న కరోనా బారినపడ్డాడు. అమీర్పేట్లోన
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నా, లాక్డౌన్ భయాలు వెంటాడుతున్నా.. రైళ్లు మాత్రం కొనసాగుతాయని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ స్పష్టం చేశారు. రైళ్లను ఆపడం లేదా తగ్గించే ఆలోచన ఏ