న్యూఢిల్లీ : మోదీ సర్కార్ అసమర్ధ విధానాలతోనే కొవిడ్-19 సెకండ్ వేవ్కు దారితీసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విలువైన సూచనలను అహంకార ధోరణితో కూడిన కేంద్ర సర్కార్ చెవికెక్కించుకవడం లేదన
న్యూఢిల్లీ: కొవిడ్-19 వ్యాక్సిన్ నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ నిల్వలు అడుగంటడంతో తక్షణమే సరఫరాలు చేపట్టాలని ఆయా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్�
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుతూ వస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2909 మంది కరోనా బారినపడ్డారు. మరో 584 మంది మహమ్మారి బారినుంచి కోలుకోగా, కొత్తగా ఆరుగురు చనిపోయారు.
ఫైజర్ | అమెరికాలో 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఔషధ దిగ్గజం ఫైజర్ శుక్రవారం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ)కు దరఖాస్తు చేసింది.
విభాగాలవారీగా ఆదేశాలు వారంలో పోలీసులకు 95% పూర్తి 14 నాటికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆర్టీసీ, అటవీ అధికారులకూ హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా ఇప�
గురువారం 2,478 మందికి పాజిటివ్ అత్యధికంగా జీహెచ్ఎంసీలో 402 కేసులు 15,472 మందికి చికిత్స.. ఐదుగురి మృతి హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం రెండింతలు చేసింది. గురువారం �
గ్రామాల్లో కరోనా క్యాంపులు స్పాట్లోనే నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు గ్రామాల్లో క్యాంపు లు పెట్టి, పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
న్యూఢిల్లీ: సహరా గ్రూపు చైర్మన్ సుబ్రతా రాయ్కి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని కంపెనీ ఒక ప్రకటనలలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుండటంతో అందరు సురక్షితంగా ఉండాలని, చుట్ట�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 32.8 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 5.34 �
కరోనా సెకండ్ వేవ్ కరోనా విజృంభన మళ్లీ మొదలైంది. ముందుతో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. కరోనావైరస్ వ్యాప్తి కూడా అత్యంత వేగంగా జరుగుతోంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 35 మంది వైద్యులకు కరోనా సోకింది. ఢిల్లీలో రెండో అతి పెద్ద ఆసుపత్రి అయిన ఎయిమ్స్లో 35 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని శుక్రవారం ప�