చండీఘడ్ : దేశ రాజధాని ప్రాంతంలో కరోనా వైరస్ కేసుల వ్యాప్తితో రైతుల ఆందోళన సూపర్ స్ప్రెడర్ ఈవెంట్గా మారుతుందని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ఆందోళన వ్యక్తం చేశారు. హర్యానా సరిహద్దుల్లో నిరసనలు చేప�
హైదరాబాద్ : కరోనాతో ఓ హెడ్కానిస్టేబుల్ మృతిచెందాడు. నగరంలోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్లో హసన్ అలీ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 19న కరోనా బారినపడ్డాడు. అమీర్పేట్లోన
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నా, లాక్డౌన్ భయాలు వెంటాడుతున్నా.. రైళ్లు మాత్రం కొనసాగుతాయని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ స్పష్టం చేశారు. రైళ్లను ఆపడం లేదా తగ్గించే ఆలోచన ఏ
కరోనా టీకా| రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొవిడ్ టీకా తీసుకున్నారు. శుక్రవారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవ
న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన కొవిడ్-19 రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతున్నదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. రెండు, మూడు నెలల క్రితం 96-97 శాతంగా ఉన్న క�
మొరాదాబాద్: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య గత కొన్ని రోజుల నుంచి లక్షకు తగ్గడంలేదు. తాజాగా శుక్రవారం ఉదయానికి గడిచిన 24 గ�
నేటి నుంచి బేగంబజార్లో అమలు వ్యాపారులు, కొనుగోలుదారులు కరోనా నిబంధనలు పాటించాలి ది హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ అబిడ్స్, ఏప్రిల్ 8 :బేగంబజార్ ప్రధాన మార్కెట్లో కరోనా నిబంధనలను వ్యాపారస్త�
పారిస్: కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ వారం ఆలస్యంగా ప్రారంభం కానుంది. మే 23న మొదలవ్వాల్సిన మెయిన్ డ్రా 30 నుంచి జరుగుతుందని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య గురువారం వ�
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యాడు. కరోనా వైరస్ సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేరిన మాస్టర్ బ్లాస్టర్ గురువారం ఇంటికి చేరుకున్నాడు. తాను ఇప్పటి ను�
కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో మాస్క్ తప్పనిసరైంది. అయితే, గంటలకు గంటలు మాస్క్ పెట్టుకోవడం వల్ల స్కిన్ ఇరిటేషన్ వస్తున్నదని చాలామంది అంటున్నారు. ముఖంపై దద్దుర్లు, మొటిమలు, చర్మం పొడిబారడం మొదలైన ఇబ్�